BigTV English
Advertisement

UP Train Accident: యూపీలో ఘోరం.. ప్రయాణిికుల్ని ఢీ కొట్టిన రైలు.. స్పాట్లోనే ఆరుగురు

UP Train Accident: యూపీలో ఘోరం.. ప్రయాణిికుల్ని ఢీ కొట్టిన రైలు.. స్పాట్లోనే ఆరుగురు


UP Train Accident: యూపీ మీర్జాపూర్‌లోని చునార్ రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గంగానదిలోని పవిత్ర స్నానాలు ఆచరించడానికి ఓ ఆరుగురు చోపాన్ ప్రాంతం నుండి వారణాసికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. చోపాన్ ఎక్స్‌ప్రెస్ నుంచి దిగి పట్టాలు దాటుతున్న క్రమంలో అటుగా వస్తున్న నేతాజీ ఎక్స్‌ప్రెస్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన రైల్వే సిబ్బంది వెంటనే సహాయ చర్యలు చేపట్టి.. చెల్లా చెదురుగా పడి ఉన్న మృతులను పోస్టుమార్టంకు తరలించారు. తీవ్ర గాయాలతో ఉన్న బాధితులను హాస్పిటల్ కి తరలించగా మార్గమద్యంలో మరణించినట్టు సమాచారం.


Related News

Karimnagar: కరీంనగర్‌ జిల్లాలో కన్న కూతురిని కిడ్నాప్ చేసిన తల్లిదండ్రులు, ఎందుకంటే?

Car Accident: చేవేళ్లలో మరో ప్రమాదం.. మర్రి చెట్టును ఢీకొట్టిన కారు.. స్పాట్‌లోనే ఐదుగురు..

Cargo Plane: కుప్పకూలిన కార్గో విమానం.. స్పాట్ లో 11 మంది..

Road Accident: DTDC వ్యాన్, కారు ఢీ.. స్పాట్లోనే ఐదుగురు

Kushaiguda: డ్రంక్‌ & డ్రైవ్‌లో దొరికి.. PS ఎదుట పెట్రోల్ పోసుకొని..

Sitams College: చిత్తూరులో తీవ్ర విషాదం.. మూడో అంతస్తునుంచి దూకి.. విద్యార్ధి మృతి

Coimbatore Crime: కోయంబత్తూరులో దారుణం.. నర్సింగ్ విద్యార్ధినిపై గ్యాంగ్ రేప్

Big Stories

×