E-Paper
Advertisement

UP Train Accident: యూపీలో ఘోరం.. ప్రయాణిికుల్ని ఢీ కొట్టిన రైలు.. స్పాట్లోనే ఆరుగురు

UP Train Accident: యూపీలో ఘోరం.. ప్రయాణిికుల్ని ఢీ కొట్టిన రైలు.. స్పాట్లోనే ఆరుగురు
Advertisement

UP Train Accident: యూపీ మీర్జాపూర్‌లోని చునార్ రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గంగానదిలోని పవిత్ర స్నానాలు ఆచరించడానికి ఓ ఆరుగురు చోపాన్ ప్రాంతం నుండి వారణాసికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. చోపాన్ ఎక్స్‌ప్రెస్ నుంచి దిగి పట్టాలు దాటుతున్న క్రమంలో అటుగా వస్తున్న నేతాజీ ఎక్స్‌ప్రెస్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన రైల్వే సిబ్బంది వెంటనే సహాయ చర్యలు చేపట్టి.. చెల్లా చెదురుగా పడి ఉన్న మృతులను పోస్టుమార్టంకు తరలించారు. తీవ్ర గాయాలతో ఉన్న బాధితులను హాస్పిటల్ కి తరలించగా మార్గమద్యంలో మరణించినట్టు సమాచారం.

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×