E-Paper
Advertisement

Nalgonda: ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట.. 14 రోజులకే వధువు మృతి

Nalgonda: ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట.. 14 రోజులకే వధువు మృతి
Advertisement

Nalgonda: నల్గొండ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. గుర్రంపోడుకు చెందిన నవీన్ , అనూష ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాలు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో దూరంగా వెళ్లి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న 14 రోజులకి తిరిగి వారిని పిలిపించి ఓ గుడిలో వివాహం చేశారు పెద్దలు. బుధవారం నవవధువులు ఇద్దరు బైక్ పై గుర్రంపోడుకు వెళ్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న మరో బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో అక్కడే ఉన్న బ్రిడ్జి పై నుంచి ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులోకి అనూష పడిపోయింది. గమనించిన స్థానికులు దాదాపు 20 నిమిషాల తర్వాత నీట మునిగిన అనూషను ఒడ్డుకు చేర్చారు. తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న నవీన్ సమీపంలోని హాస్పిటల్‌కి తరలించారు.

Related News

టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగమా.. ఎస్‌జీటీ ప్రభాకర్ నియామకం రేగుతున్న దుమారం!

కొండాపై వేటుతో.. అసమ్మతికి చెక్ పడినట్లేనా?

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ట్యాక్సులు కట్టరా? వారి నెల జీతం ఎంత?

పోలవరం నీళ్లు ఎవరికి? డేటా సెంటర్‌కా.. సాగు అవసరాలకా?

మంత్రి పదవి పాయే.. కొండా నెక్ట్స్ ఎటు?

హిట్ అండ్ రన్.. బడాబాబులకు చట్టం వేరేనా?

ఆక్వా రైతులకు మేత షాక్

కూలుతున్న మంచు కొండలు.. డేంజర్‌‌లో నేపాల్

Big Stories

Advertisement
×