E-Paper
Advertisement

Crime News: అలా చేశాడని.. 2 కిమీలు వెంటాడి, కారుతో గుద్దేసి మరీ బైకర్‌ను చంపేసిన దంపతులు

Crime News: అలా చేశాడని.. 2 కిమీలు వెంటాడి, కారుతో గుద్దేసి మరీ బైకర్‌ను చంపేసిన దంపతులు

Crime News:  కారు సైడ్ మిర్రర్‌కు బైక్ తాకించాడనే కోపంతో.. 2 కిలోమీటర్ల పాటు వెంటాడి మరీ యువకులను కారుతో ఢీ కొట్టిన దంపతులు. ఈ దుర్మార్గమైన ఘటన బెంగళూరులోని జేపీ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మనోజ్, ఆర్తి అనే దంపతులు రాత్రి సమయంలో కారులో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో దర్శన్ , వరుణ్ అనే ఇద్దరు యువకులు బైక్ పై వెళ్తున్నారు. ఆ ప్రాతంలో ట్రాఫిక్ ఎక్కువుగా ఉండటంతో కారు మిర్రర్‌కు బైక్ తాకింది.. దీంతో వారి మధ్య ఘర్షణ ఏర్పడింది. గొడవ తర్వాత తిరిగి ఇద్దరు యువకులు బైక్ పై వెళ్తుండగా.. ఆ దంపతులు వారిపై కోపంతో దాదాపు 2 కిలోమీటర్ల పాటు వెంబడించి వారిని కారుతో ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. రక్తపు మడుగులో ఉన్న బాధితులను హాస్పిటల్‌కి తరలించారు. చికిత్స పొందుతూ దర్శన్ మృతి చెందాడు. నిందితుల పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

12 ఏళ్ల తర్వాత.. ప్రధాని మోదీతో తమిళనాడు సీఎం విజయ్ ‘క్రేజీ’ భేటీ!

Kakinada Explosion: వేటపాలెం పేలుడు ఘటనలో గుండె పగిలే.. లైవ్ విజువల్స్!

Adulterated Milk: కల్తీ పాలకు కారణం అదేనా? విజయ్ డైరీ చైర్మన్ చలసాని సంచలన వ్యాఖ్యలు!

Isha Foundation: ఇషా ఫౌండేషన్ లో మహా శివునికి దివ్య దర్శనం.. ఈ వీడియో చూస్తే గూస్ బంప్స్ పక్క

Raghavender Reddy: ఊరికి కరెంట్, రోడ్లు, 60 ఇల్లులు ఇచ్చారు..! సార్ ఎంత మంచివారంటే.. గ్రామస్తులు ఎమోషనల్

Raghavender Reddy: బిగ్ టీవీ చైర్మన్ తండ్రి మృతిపై ప్రముఖుల దిగ్భ్రాంతి

Errabelli Dayakar: వెన్నం కుటుంబానికి తీరని లోటు.. రాఘవేందర్ రెడ్డి మృతికి ఎర్రబెల్లి సంతాపం

CM Revanth: వెన్నం రాఘవేంద్ర రెడ్డి కన్నుమూత.. నివాళులర్పించిన ముఖ్యమంత్రి

Big Stories

×