BigTV English
Advertisement

Crime News: అలా చేశాడని.. 2 కిమీలు వెంటాడి, కారుతో గుద్దేసి మరీ బైకర్‌ను చంపేసిన దంపతులు

Crime News: అలా చేశాడని.. 2 కిమీలు వెంటాడి, కారుతో గుద్దేసి మరీ బైకర్‌ను చంపేసిన దంపతులు

Crime News:  కారు సైడ్ మిర్రర్‌కు బైక్ తాకించాడనే కోపంతో.. 2 కిలోమీటర్ల పాటు వెంటాడి మరీ యువకులను కారుతో ఢీ కొట్టిన దంపతులు. ఈ దుర్మార్గమైన ఘటన బెంగళూరులోని జేపీ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మనోజ్, ఆర్తి అనే దంపతులు రాత్రి సమయంలో కారులో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో దర్శన్ , వరుణ్ అనే ఇద్దరు యువకులు బైక్ పై వెళ్తున్నారు. ఆ ప్రాతంలో ట్రాఫిక్ ఎక్కువుగా ఉండటంతో కారు మిర్రర్‌కు బైక్ తాకింది.. దీంతో వారి మధ్య ఘర్షణ ఏర్పడింది. గొడవ తర్వాత తిరిగి ఇద్దరు యువకులు బైక్ పై వెళ్తుండగా.. ఆ దంపతులు వారిపై కోపంతో దాదాపు 2 కిలోమీటర్ల పాటు వెంబడించి వారిని కారుతో ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. రక్తపు మడుగులో ఉన్న బాధితులను హాస్పిటల్‌కి తరలించారు. చికిత్స పొందుతూ దర్శన్ మృతి చెందాడు. నిందితుల పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



Related News

Nalgonda: ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట.. 14 రోజులకే వధువు మృతి

Dornakal Station: పట్టాలపైకి వరద నీరు.. ఆ రూట్లో రైళ్లు రద్దు

Khammam DCM Incident: వరదలో కొట్టుకుపోయిన డీసీఎం

Guntur: తుఫాన్ ఎఫెక్ట్.. ఈదురు గాలులకు రోడ్డు పక్కకు ఒరిగిన బస్సు

Viral Video: అరే అది పులిరా.. పిల్లి కాదు, మందు కొడితే ఇంత ధైర్యం వస్తుందా?

Bhadradri Kothagudem: కారులో షార్ట్ సర్క్యూట్‌.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు

Delhi Airport: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో బస్సుకు మంటలు..

Big Stories

×