E-Paper
Advertisement

Nagarjuna: కొండా సురేఖపై విచారణ..

Nagarjuna: కొండా సురేఖపై విచారణ..
Advertisement

Nagarjuna: నాంపల్లి కోర్టులో ఇవాళ హీరో నాగార్జున మంత్రి కొండా సురేఖపై దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్‌పై విచారణ జరగనుంది. బీఆర్‌ఎస్ నాయకుడు కేటీఆర్‌పై విమర్శల సందర్భంగా కొండా సురేఖ నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తమ కుటుంబ పరువుకు భంగం కలిగిందని నాగార్జున కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే నాగార్జున, అమల, నాగచైతన్య సహా ఇతర సాక్షులు ఇప్పటికే కోర్టుకు హాజరై వాంగ్మూలాన్ని ఇచ్చారు. అయితే విచారణకు ముందు రోజు కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటూ క్షమాపణలు తెలిపారు. నాగార్జున కుటుంబాన్ని బాధపెట్టే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ్టి విచారణలో ఏం జరగనుందనేది ఆసక్తిగా మారింది.

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×