E-Paper
Advertisement

Nagarjuna: కొండా సురేఖపై విచారణ..

Nagarjuna: కొండా సురేఖపై విచారణ..
Advertisement

Nagarjuna: నాంపల్లి కోర్టులో ఇవాళ హీరో నాగార్జున మంత్రి కొండా సురేఖపై దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్‌పై విచారణ జరగనుంది. బీఆర్‌ఎస్ నాయకుడు కేటీఆర్‌పై విమర్శల సందర్భంగా కొండా సురేఖ నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తమ కుటుంబ పరువుకు భంగం కలిగిందని నాగార్జున కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే నాగార్జున, అమల, నాగచైతన్య సహా ఇతర సాక్షులు ఇప్పటికే కోర్టుకు హాజరై వాంగ్మూలాన్ని ఇచ్చారు. అయితే విచారణకు ముందు రోజు కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటూ క్షమాపణలు తెలిపారు. నాగార్జున కుటుంబాన్ని బాధపెట్టే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ్టి విచారణలో ఏం జరగనుందనేది ఆసక్తిగా మారింది.

Related News

కౌంట్ డౌన్ షురూ.. హైకమాండ్ డెసిషన్ ఏంటి?

పెళ్లిళ్లు.. బంగారం.. ప్రధానీ మోదీ సంచలనం

సుభాష్ చంద్ర.. దివాలా కేసులో మలుపు

కవిత vs ప్రశాంత్ రెడ్డి.. హీటెక్కిన వార్

బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఘర్షనలు

టార్గెట్ కేసీఆర్.. స్పీడ్ పెంచిన సీఎం రేవంత్!

22Aపై పొలిటికల్ హీట్.. నిజంగానే భారీ కుట్ర జరిగిందా?

కొండా పవర్ కట్? ఏఐసీసీ కీలక నిర్ణయం?

Big Stories

Advertisement
×