E-Paper
Advertisement

RTC Bus Accident: ఇసుక లారీని ఢీకొట్టిన RTC బస్సు.. ఇద్దరు స్పాట్!

RTC Bus Accident: ఇసుక లారీని ఢీకొట్టిన RTC బస్సు.. ఇద్దరు స్పాట్!
Advertisement

RTC Bus Accident:  వరుస బస్ ప్రమాదాలతో ప్రజలు భయంతో బెంబెలెత్తిపోతున్నారు. జనగామ జిల్లా రఘునాథ్ పల్లి మండలం నిడిగొండ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎర్మకొండ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఓ ఆర్టీసీ బస్సు పక్కనే ఆగి ఉన్నటువంటి ఇసుక లారీని వెనుక నుండి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతులను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలతో రక్తపుమడుగులో ఉన్న బాధితులను సమీపంలోని హాస్సిటల్ కి తరలించారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×