E-Paper
Advertisement

Road Accident: తమిళనాడులో ఘోరం.. రెండు బస్పులు ఢీ.. స్పాట్లోనే 7 మంది..

Road Accident: తమిళనాడులో ఘోరం.. రెండు బస్పులు ఢీ.. స్పాట్లోనే 7 మంది..
Advertisement

Road Accident: తమిళనాడు శివగంగైలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ప్రభుత్వ బస్సులు ఢీ కొన్న ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. 40 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక అధికారులు వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి తక్షణ చికిత్స అందిస్తున్నారు. స్థానికులు ఫిర్యాదుతో ప్రమాద స్థలానికి పోలీసులు మరియు రక్షణ బృందాలు చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు తెలిపారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

 

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×