BigTV English
Advertisement

Road Accident: థార్ బీభత్సం.. స్పాట్లోనే ఇద్దరు మృతి

Road Accident: థార్ బీభత్సం.. స్పాట్లోనే ఇద్దరు మృతి


Road Accident: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బీబీనగర్‌లో హైదరాబాద్-వరంగల్ రహదారిపై థార్ వాహనం బీభత్సం సృష్టించింది. చెరువుకట్ట వద్ద డివైడర్‌ను ఢీకొని, రోడ్డుపై పక్కన నిల్చున్న యువతి, యువకుడిపై దూసుకెళ్లింది. యువతిని వాహనం ఢీకొనడంతో ఎగిరి పక్కనే ఉన్న చెరువులో పడి మృతి చెందింది. యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. వాహనంలో ఉన్న ముగ్గురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నీటిలో పడిపోయిన యువతి మృతదేహం కోసం గాలిస్తున్నారు. మద్యం మత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని స్థానికులు, పోలీసులు భావిస్తున్నారు.


Related News

Visakhapatnam: విశాఖలో డ్రగ్స్ కలకలం..అడ్డంగా బుక్కయిన వైసీపీ కొండా రెడ్డి

Indian Woman: USలో అడ్డంగా దొరికిపోయిన భారతీయ విద్యార్థిని

Chamala Kiran Kumar Reddy: కేటీఆర్ కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన చామల

Bangalore: రోడ్డుపై వాగ్వాదం.. బైకర్‌ను ఢీ కొట్టిన క్యాబ్ డ్రైవర్

Rowdy Sheeter Surender: మోస్ట్‌ వాంటెడ్ రౌడీ గ్యాంగ్ అరెస్ట్

Congress vs BRS: ఫర్నిచర్ తగలబెట్టి.. బీఆర్ఎస్ ఆఫీస్‌పై దాడి

Students Protest: ప్రిన్సిపాల్ వేధింపులు.. రోడెక్కిన విద్యార్థినులు

Buddha Venkanna:అమ్మవారు కన్నెర్ర చేశారు.. జోగి రమేష్‌పై బుద్దా వెంకన్న హాట్ కామెంట్స్!

Big Stories

×