E-Paper
Advertisement

Gold and Diamonds Seized: సత్యసాయి జిల్లాలో భారీగా వజ్రాలు, బంగారు నగలు పట్టివేత.. రాత్రంతా స్టేషన్లో ఉంచి..!

Gold and Diamonds Seized: సత్యసాయి జిల్లాలో భారీగా వజ్రాలు, బంగారు నగలు పట్టివేత.. రాత్రంతా స్టేషన్లో ఉంచి..!

 Gold and Diamonds Seized in Kodikonda: ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి.. ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానంగా ఉన్న ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా కోడికొండ చెక్ పోస్టు వద్ద నిర్వహించిన తనిఖీల్లో భారీగా వజ్రాలు, బంగారు ఆభరణాలు పట్టుబడ్డాయి. చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తుండగా.. భారీగా వజ్రాలు, బంగారు ఆభరణాలు కనిపించాయి. వాటి విలువ సుమారు 30 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.

Also Read: పవన్ వారాహి యాత్ర వాయిదా.. మూడ్రోజులు పిఠాపురంలోనే మకాం

సోమవారం ఉదయం పట్టుకున్న వాహనాన్ని సాయంత్రం వరకూ చిలమత్తూరు పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. జిల్లా ఉన్నతాధికారులు, కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు ఈ మేరకు సమాచారం అందించారు. పీఎస్ కు చేరుకున్న ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జేసీ అభిషేక్, తహసీల్దార్, కమర్షియల్ ట్యాక్స్ అధికారులు పత్రాలను పరిశీలించారు. అనంతరం వాహనాన్ని వదిలివేయనున్నట్లు అధికారులు తెలిపారు. వాహనానికి సాయుధ బలగాలతో భద్రత కల్పించారు.

Tags

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×