E-Paper
Advertisement

Rajahmundry Airport: రాజమండ్రి విమానాశ్రయంలో ప్రమాదం..

Rajahmundry Airport: రాజమండ్రి విమానాశ్రయంలో ప్రమాదం..
Advertisement

Rajahmundry Airport: రాజమండ్రి విమానశ్రయంలో ప్రమాదం చోటుచేసుకుంది. కొత్త టర్మినల్ నిర్మాణ పనుల్లో టెర్మినల్ భాగం కిందపడడంతో ప్రమాదం జరిగింది. అయితే విమానాశ్రయ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

వివరాల ప్రకారం. నిర్మాణంలో ఉన్న టెర్మినల్‌లో కొంత భాగం కుప్పకూలింది. పనులు జరుగుతుంటూనే ప్రమాదం జరిగింది. కార్మికులు తృటిలో తప్పించుకున్నారు. అదృష్టావశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

 

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×