E-Paper
Advertisement

Rajahmundry Airport: రాజమండ్రి విమానాశ్రయంలో ప్రమాదం..

Rajahmundry Airport: రాజమండ్రి విమానాశ్రయంలో ప్రమాదం..
Advertisement

Rajahmundry Airport: రాజమండ్రి విమానశ్రయంలో ప్రమాదం చోటుచేసుకుంది. కొత్త టర్మినల్ నిర్మాణ పనుల్లో టెర్మినల్ భాగం కిందపడడంతో ప్రమాదం జరిగింది. అయితే విమానాశ్రయ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

వివరాల ప్రకారం. నిర్మాణంలో ఉన్న టెర్మినల్‌లో కొంత భాగం కుప్పకూలింది. పనులు జరుగుతుంటూనే ప్రమాదం జరిగింది. కార్మికులు తృటిలో తప్పించుకున్నారు. అదృష్టావశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

 

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×