BigTV English
Advertisement

Ananthapur News: అనంతపురంలో దారుణం.. చిన్నారిపై వేడి గంజి పోసిన పక్కింటివారు

Ananthapur News: అనంతపురంలో దారుణం.. చిన్నారిపై వేడి గంజి పోసిన పక్కింటివారు

వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా రాణి నగర్ లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఆఫియా అనే ఏడాది చిన్నారిపై వేడి వేడి గంజి పడి.. చిన్నారి మొహం, చేతులు ఖాళీ పోయాయి. అయితే గంజో, నూనో, వేడి నీళ్లో పోశారో తెలియదిని తలిదండ్రులు చెబుతున్నారు. ఇంటి సమీపంలో ఉన్నవారు చిన్నారితో ఆడుకుంటామని చెప్పి తీసుకెళ్లినట్లు తెలిపారు. అయితే కొద్దిసేపటికే చిన్నారే గంజి పోసుకుందని చెప్పడంతో పక్కింటి వారు చెప్పడంతో హుటాహుటినా చిన్నారిని హాస్పిటల్ కు తరలించారు. అనంతపురంలోని హాస్పిటల్లో వైద్యం అందించినా.. చిన్నారి పరిస్థితి విషమించడంతో కర్నూల్ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.

Also Read: రచ్చ లేపిన ఫ్లెక్సీ.. కేడర్ మధ్య కర్రలతో ఫైటింగ్, అసలేం జరిగింది?


అయితే చిన్నారి మొహం, తల భాగం ఎక్కువగా కాలిపోవడంతో ప్లాస్టిక్ సర్జరీ చేయాలంటున్నారు డాక్టర్లు. అయితే ఇంటి పక్కన వారు గంజి పోశారా.. వేడి నీళ్లు పోశారా.. వేడీ నూనె పోశారా లేక ప్రమాదశాత్తు పడిందా అనే అంశాలు ప్రశ్నార్థకంగా మారాయి. చిన్నారి శరీరంపై ఏం పడిందనేది తెలిస్తే ట్రీట్మెంట్ చేయడానికి సులువు అవుతుందని డాక్టర్లు చెబుతున్నారు. చిన్నారిపై ఘటనకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రుల డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు తమ చిన్నారికి అండగా ఉండాలంటూ సీఎం చంద్రబాబును వేడుకుంటున్నారు.

Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×