E-Paper
Advertisement

Ananthapur News: అనంతపురంలో దారుణం.. చిన్నారిపై వేడి గంజి పోసిన పక్కింటివారు

Ananthapur News: అనంతపురంలో దారుణం.. చిన్నారిపై వేడి గంజి పోసిన పక్కింటివారు

వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా రాణి నగర్ లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఆఫియా అనే ఏడాది చిన్నారిపై వేడి వేడి గంజి పడి.. చిన్నారి మొహం, చేతులు ఖాళీ పోయాయి. అయితే గంజో, నూనో, వేడి నీళ్లో పోశారో తెలియదిని తలిదండ్రులు చెబుతున్నారు. ఇంటి సమీపంలో ఉన్నవారు చిన్నారితో ఆడుకుంటామని చెప్పి తీసుకెళ్లినట్లు తెలిపారు. అయితే కొద్దిసేపటికే చిన్నారే గంజి పోసుకుందని చెప్పడంతో పక్కింటి వారు చెప్పడంతో హుటాహుటినా చిన్నారిని హాస్పిటల్ కు తరలించారు. అనంతపురంలోని హాస్పిటల్లో వైద్యం అందించినా.. చిన్నారి పరిస్థితి విషమించడంతో కర్నూల్ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.

Also Read: రచ్చ లేపిన ఫ్లెక్సీ.. కేడర్ మధ్య కర్రలతో ఫైటింగ్, అసలేం జరిగింది?

అయితే చిన్నారి మొహం, తల భాగం ఎక్కువగా కాలిపోవడంతో ప్లాస్టిక్ సర్జరీ చేయాలంటున్నారు డాక్టర్లు. అయితే ఇంటి పక్కన వారు గంజి పోశారా.. వేడి నీళ్లు పోశారా.. వేడీ నూనె పోశారా లేక ప్రమాదశాత్తు పడిందా అనే అంశాలు ప్రశ్నార్థకంగా మారాయి. చిన్నారి శరీరంపై ఏం పడిందనేది తెలిస్తే ట్రీట్మెంట్ చేయడానికి సులువు అవుతుందని డాక్టర్లు చెబుతున్నారు. చిన్నారిపై ఘటనకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రుల డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు తమ చిన్నారికి అండగా ఉండాలంటూ సీఎం చంద్రబాబును వేడుకుంటున్నారు.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×