BigTV English

Ananthapur News: అనంతపురంలో దారుణం.. చిన్నారిపై వేడి గంజి పోసిన పక్కింటివారు

Ananthapur News: అనంతపురంలో దారుణం.. చిన్నారిపై వేడి గంజి పోసిన పక్కింటివారు

వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా రాణి నగర్ లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఆఫియా అనే ఏడాది చిన్నారిపై వేడి వేడి గంజి పడి.. చిన్నారి మొహం, చేతులు ఖాళీ పోయాయి. అయితే గంజో, నూనో, వేడి నీళ్లో పోశారో తెలియదిని తలిదండ్రులు చెబుతున్నారు. ఇంటి సమీపంలో ఉన్నవారు చిన్నారితో ఆడుకుంటామని చెప్పి తీసుకెళ్లినట్లు తెలిపారు. అయితే కొద్దిసేపటికే చిన్నారే గంజి పోసుకుందని చెప్పడంతో పక్కింటి వారు చెప్పడంతో హుటాహుటినా చిన్నారిని హాస్పిటల్ కు తరలించారు. అనంతపురంలోని హాస్పిటల్లో వైద్యం అందించినా.. చిన్నారి పరిస్థితి విషమించడంతో కర్నూల్ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.

Also Read: రచ్చ లేపిన ఫ్లెక్సీ.. కేడర్ మధ్య కర్రలతో ఫైటింగ్, అసలేం జరిగింది?


అయితే చిన్నారి మొహం, తల భాగం ఎక్కువగా కాలిపోవడంతో ప్లాస్టిక్ సర్జరీ చేయాలంటున్నారు డాక్టర్లు. అయితే ఇంటి పక్కన వారు గంజి పోశారా.. వేడి నీళ్లు పోశారా.. వేడీ నూనె పోశారా లేక ప్రమాదశాత్తు పడిందా అనే అంశాలు ప్రశ్నార్థకంగా మారాయి. చిన్నారి శరీరంపై ఏం పడిందనేది తెలిస్తే ట్రీట్మెంట్ చేయడానికి సులువు అవుతుందని డాక్టర్లు చెబుతున్నారు. చిన్నారిపై ఘటనకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రుల డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు తమ చిన్నారికి అండగా ఉండాలంటూ సీఎం చంద్రబాబును వేడుకుంటున్నారు.

Related News

Roja Hot Comments: శుక్రవారం వస్తే జంప్.. జగన్‌పై రోజా సెటైర్లు?

Digital Book: డిజిటల్ బుక్‌తో వైసీపీ వార్నింగ్.. రెడ్ బుక్ విజృంభించే టైమ్ వచ్చిందా?

Mother Killed Son: కళ్లలో కారం, చీరతో ఉరి.. ఎకరం భూమి కోసం కొడుకును చంపిన తల్లి

Jagan: ప్రతిపక్ష హోదా వల్ల లాభం ఏంటి? ఎమ్మెల్యేలకు ప్రశ్నించే హక్కు ఉండదా? జగన్ లాజిక్ ఏంటి?

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Big Stories

×