E-Paper
Advertisement

AP: రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ కలెక్టర్ మృతి.. మరో నలుగురికి గాయాలు..

AP: రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ కలెక్టర్ మృతి.. మరో నలుగురికి గాయాలు..

AP: అన్నమయ్య జిల్లా సంబేపల్లే మండలంలో యర్రగుంట్ల వద్దజరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపి 10బీఎఫ్ 4990 కారులో ప్రయాణిస్తున్న హంద్రీనీవా స్పెషల్ డిప్యూటి కలెక్టర్ రమాదేవి మరణించారు.

చిత్తూరు-కర్నూలు జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమదం జరిగింది. పీలేరు-రాయచోటి రహదారిలో వెళ్తుండగా రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ కారులో ప్రయాణిస్తున్న స్పేషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవికి తీవ్ర గాయాలు అవ్వడంతో అక్కడి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న రమాదేవిగారు మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగ మరో నలుగురికి గాయాలు అయ్యాయి.. రమాదేవి మరణం గురించి తెలిసిన ప్రజలు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రమాదంలో గాయాలైన వారికి వైద్యులు చికిత్స చేస్తున్నారు. గాయాలైన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×