BigTV English

AP: రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ కలెక్టర్ మృతి.. మరో నలుగురికి గాయాలు..

AP: రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ కలెక్టర్ మృతి.. మరో నలుగురికి గాయాలు..

AP: అన్నమయ్య జిల్లా సంబేపల్లే మండలంలో యర్రగుంట్ల వద్దజరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపి 10బీఎఫ్ 4990 కారులో ప్రయాణిస్తున్న హంద్రీనీవా స్పెషల్ డిప్యూటి కలెక్టర్ రమాదేవి మరణించారు.


చిత్తూరు-కర్నూలు జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమదం జరిగింది. పీలేరు-రాయచోటి రహదారిలో వెళ్తుండగా రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ కారులో ప్రయాణిస్తున్న స్పేషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవికి తీవ్ర గాయాలు అవ్వడంతో అక్కడి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న రమాదేవిగారు మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగ మరో నలుగురికి గాయాలు అయ్యాయి.. రమాదేవి మరణం గురించి తెలిసిన ప్రజలు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రమాదంలో గాయాలైన వారికి వైద్యులు చికిత్స చేస్తున్నారు. గాయాలైన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


Related News

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Amaravati News: వైసీపీ స్కెచ్ మామూలుగా లేదు.. సీఎం చంద్రబాబుకు ఆ పోలీసు నోటీసు,అసలు మేటర్ అదే?

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Lokesh Vs Botsa: నా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Big Stories

×