E-Paper
Advertisement

AP: రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ కలెక్టర్ మృతి.. మరో నలుగురికి గాయాలు..

AP: రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ కలెక్టర్ మృతి.. మరో నలుగురికి గాయాలు..
Advertisement

AP: అన్నమయ్య జిల్లా సంబేపల్లే మండలంలో యర్రగుంట్ల వద్దజరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపి 10బీఎఫ్ 4990 కారులో ప్రయాణిస్తున్న హంద్రీనీవా స్పెషల్ డిప్యూటి కలెక్టర్ రమాదేవి మరణించారు.

చిత్తూరు-కర్నూలు జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమదం జరిగింది. పీలేరు-రాయచోటి రహదారిలో వెళ్తుండగా రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ కారులో ప్రయాణిస్తున్న స్పేషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవికి తీవ్ర గాయాలు అవ్వడంతో అక్కడి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న రమాదేవిగారు మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగ మరో నలుగురికి గాయాలు అయ్యాయి.. రమాదేవి మరణం గురించి తెలిసిన ప్రజలు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రమాదంలో గాయాలైన వారికి వైద్యులు చికిత్స చేస్తున్నారు. గాయాలైన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Related News

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

Big Stories

Advertisement
×