E-Paper
Advertisement

AP: రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ కలెక్టర్ మృతి.. మరో నలుగురికి గాయాలు..

AP: రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ కలెక్టర్ మృతి.. మరో నలుగురికి గాయాలు..
Advertisement

AP: అన్నమయ్య జిల్లా సంబేపల్లే మండలంలో యర్రగుంట్ల వద్దజరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపి 10బీఎఫ్ 4990 కారులో ప్రయాణిస్తున్న హంద్రీనీవా స్పెషల్ డిప్యూటి కలెక్టర్ రమాదేవి మరణించారు.

చిత్తూరు-కర్నూలు జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమదం జరిగింది. పీలేరు-రాయచోటి రహదారిలో వెళ్తుండగా రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ కారులో ప్రయాణిస్తున్న స్పేషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవికి తీవ్ర గాయాలు అవ్వడంతో అక్కడి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న రమాదేవిగారు మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగ మరో నలుగురికి గాయాలు అయ్యాయి.. రమాదేవి మరణం గురించి తెలిసిన ప్రజలు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రమాదంలో గాయాలైన వారికి వైద్యులు చికిత్స చేస్తున్నారు. గాయాలైన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×