E-Paper
Advertisement

ఏపీ ఓటర్ల జాబితాలో సంచలనం.. 44 లక్షల ఓట్లు గాయబ్? నేటి అర్ధరాత్రితో ‘సర్’ ప్రక్రియ క్లోజ్!

ఏపీ ఓటర్ల జాబితాలో సంచలనం.. 44 లక్షల ఓట్లు గాయబ్? నేటి అర్ధరాత్రితో ‘సర్’ ప్రక్రియ క్లోజ్!
Advertisement

Voter Survey: ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం చేపట్టిన సమగ్ర ఓటర్ల సర్వే ప్రక్రియ నేటితో చివరి దశకు చేరుకుంది. ఓటర్ల నుంచి ఎన్యుమరేషన్ ఫారమ్స్ స్వీకరణ, వాటిని కంప్యూటరీకరించే కీలకమైన డిజిటలైజేషన్ ప్రక్రియలు ఇవాళ అర్ధరాత్రితో ముగియనున్నాయి.ఈ గడువు ప్రక్రియలో భాగంగా ప్రజల నుంచి నేరుగా ఫారమ్‌లను స్వీకరించడానికి ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అవకాశం ఉంది. ఆ తర్వాత అందిన ఫారమ్‌లతో పాటు సేకరించిన మొత్తం డేటాను రాత్రి 12 గంటలలోపు ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు యంత్రాంగం వేగంగా చర్యలు చేపడుతోంది.

ఇప్పటివరకు అధికారులు నిర్వహించిన క్షేత్రస్థాయి పరిశీలనలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 44,62,517 మంది ఓటర్లు ‘అన్‌కలెక్టబుల్’ కేటగిరీలోకి చేరారు. అంటే వీరు నివసించే స్థలాల్లో అందుబాటులో లేకపోవడం లేదా సమాచారం లభించకపోవడం జరిగింది.
అధికారుల తెలిపిన వివరాలు ప్రకారం.. మరణించిన ఓటర్లు 15,16,986 మంది, చిరునామా గుర్తించలేనివారు 7,82,304 మంది, శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వెళ్లినవారు 14,27,257 మంది, రెండు వేర్వేరు చోట్ల ఓటు హక్కు ఉన్నవారు 7,27,187 మందిగా తెలిపారు.

Advertisement

ప్రస్తుతం బూత్ స్థాయి అధికారులు చివరి నిమిషం వరకు క్షేత్రస్థాయిలో ఉంటూ.. ఈ అన్‌కలెక్టబుల్ ఫారమ్‌ల వివరాలను వీలైనంత వరకు సేకరించి జాబితాను పక్కాగా తీర్చిదిద్దేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. అర్ధరాత్రి గడువు ముగిసిన తర్వాత తుది గణాంకాలపై స్పష్టత రానుంది.

Also Read: అర్ధరాత్రి రాత్రి గ్రామాన్ని వదిలి వెళ్ళిపోయిన 100 కుటుంబాలు.. అసలు ఏం జరిగింది?

Related News

ఇంటి స్థలం వివాదం.. రోడ్డెక్కి జుట్టు పట్టుకుని కొట్టుకున్న మహిళలు, వీడియో వైరల్!

భోగాపురం ఎయిర్‌పోర్టు అదొక గేమ్ ఛేంజర్.. విద్యార్థులు ఇష్టపడి చదవండి, సక్సెస్ మీ చేతుల్లో- సీఎం చంద్రబాబు

నా భవిష్యత్తు మీదే బాధ్యత.. నో అడ్మిషన్ బోర్డులు పెట్టే రోజులొచ్చేశాయి- మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు

మనం పొత్తులో ఉన్నాం.. అన్ని పదవులు ఒకేసారి అడగలేం-మంత్రి నాదెండ్ల

అమరావతిలో కుంకీ ఏనుగులకు పవన్ కల్యాణ్ ఘన స్వాగతం.. మన్యం బాధితులకు బిగ్ రిలీఫ్

పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు.. ఒక రోజు ముందుగా పంపిణీ, సీఎం చంద్రబాబు నిర్ణయం వెనుక

తెలుగు రాష్ట్రాల్లో విద్యాసంస్థల బంద్.. పాఠశాలలు, కాలేజీలకు సెలవు, ఏపీలో ఆ నిర్ణయం ఏంటి?

Big Stories

Advertisement
×