BigTV English
Advertisement

AP CM Chandrababu: ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం చంద్రబాబు..అందుకేనా?

AP CM Chandrababu: ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం చంద్రబాబు..అందుకేనా?

AP CM Chandrababu Naidu meets NITI Aayog in Delhi: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం ఢిల్లీకి పయనం కానున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు. జూలై 27న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే నీతి అయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు.


ఢిల్లీలో శనివారం జరగనున్న నీతి అయోగ్ సమావేశానికి చంద్రబాబు హాజరుకానున్నారు. ఈ మేరకు పోలవరం కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను నీతి అయోగ్ ముందు ఉంచనున్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించకుండా గతంలో నిర్దేశించిన మేరకే కట్టుబడి ఉండాలని ఏపీ క్యాబినెట్ సమావేశంలో తీర్మానించిన సంగతి తెలిసిందే. ప్రధానంగా దీనికి సంబంధించిన విషయాలను సీఎం చంద్రబాబు కేంద్రానికి వివరించనున్నారు.

నీతి అయోగ్ సమావేశం అనంతరం చంద్రబాబు తిరిగి విజయవాడకు రానున్నారు. అయితే శుక్రవారం అసెంబ్లీ సమావేశాలు ముగిశాక సాయంత్రం 5 గంటలకు ఢిల్లీకి చంద్రబాబు వెళ్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నీతి అయోగ్ సమావేశానికి హాజరుకావడం లేదు.


Also Read: జగన్‌ని ఎస్కోబార్‌తో సీఎం చంద్రబాబు ఎందుకు పోల్చారు?

జూలై 27న జరగనున్న నీతి అయోగ్ సమావేశాన్ని తమ ప్రభుత్వం బహిష్కరిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్ర బడ్జెట్ 2024 లో నిధుల కేటాయింపులో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయానికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

Related News

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Tirupati Laddu Controversy: తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ దూకుడు.. కీలక నిందితుడు అరెస్ట్

Big Stories

×