BigTV English

AP : ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కొత్త బస్సుల కొనుగోలుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..

AP : ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కొత్త బస్సుల కొనుగోలుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..


AP : ఏపీలో ఆర్టీసీ ప్రయాణికులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ప్రయాణికులకు మరింత మెరుగైన రవాణా సేవలందించేందుకు సిద్ధమైంది. ఆర్టీసీ కొత్త బస్సుల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 1,489 బస్సులు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. దూర ప్రాంతాలు, అంతర్రాష్ట సర్వీసుల కోసం ఈ బస్సులను వినియోగించనుంది.

డీలర్ల వద్ద నుంచి కాకుండా నేరుగా బస్సుల తయా­రీ కంపెనీల నుంచే కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో బస్‌ ఖరీదు దాదాపు రూ.45 లక్షల చొప్పున మొత్తం రూ.670 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. టెండర్ల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని నిర్ణయించింది. అందుకే జ్యుడీషియల్‌ ప్రివ్యూకు ఆర్టీసీ నివేదించింది. టెండర్‌ డాక్యుమెంట్లను జ్యుడీషియల్‌ ప్రివ్యూ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. టెండరు నిబంధనలు, ఇతర అంశాలపై సలహాలు, సూచనలు, అభ్యంతరాలను ఈ-మెయిల్‌ ద్వారా తెలిపే అవకాశం కల్పించింది. ఇందుకోసం ఈ నెల 19 సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఇచ్చింది.


Related News

PMAY Home Loan: అతి తక్కువ వడ్డీకే హోం లోన్.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?

Perni nani Vs Balakrishna: కూటమిపై ‘మెగా’ అస్త్రం.. పుల్లలు పెట్టేందుకు బాలయ్యను వాడేస్తున్నపేర్ని నాని

Ysrcp Assembly: అసెంబ్లీకి రావట్లేదు సరే.. మండలిలో అయినా సంప్రదాయాలు పాటించరా?

AU Student Death: ఏపీ అసెంబ్లీలో AU విద్యార్ధి మణికంఠ మృతిపై చర్చ

Jagan: యూరప్‌ టూర్‌‌కు గ్రీన్‌సిగ్నల్.. వెళ్లాలా-వద్దా అనే డైలామాలో జగన్, కారణం అదేనా?

Chandrababu – Shankaraiah: సీఎంకే నోటీసులు పంపిస్తారా? ఎంత ధైర్యం? శంకరయ్యపై చంద్రబాబు ఆగ్రహం

Mega DSC Utsav: 150 రోజుల్లో 15,941 మెగా డీఎస్సీ ప్రక్రియ పూర్తి.. ఇక ప్రతి ఏటా టీచర్ ఉద్యోగాల నోటిఫికేషన్

Uppada: పవన్ భరోసా.. ఉప్పాడలో ఆందోళన విరమించిన మత్స్యకారులు

Big Stories

×