E-Paper
Advertisement

AP High Court : వై ఏపీ నీడ్స్‌ జగన్‌ కార్యక్రమం.. సీఎస్‌కు హైకోర్టు నోటీసులు..

AP High Court : వై ఏపీ నీడ్స్‌ జగన్‌ కార్యక్రమం.. సీఎస్‌కు హైకోర్టు నోటీసులు..

AP High Court : ఏపీలో చేపట్టిన వై ఏపీ నీడ్స్ జగన్‌ కార్యక్రమానికి షాక్ ఇచ్చింది ఏపీ హైకోర్టు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు పాల్గొనకుండా.. ప్రజాధనాన్ని వినియోగించకుండా అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఏపీ సీఎస్‌తో పాటు నలుగురు సీనియర్ IAS అధికారులకు నోటీసులు జారీ చేసింది ఏపీ హైకోర్టు.

సీఎస్, సాధారణ పరిపాలనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్‌, పురపాలకశాఖ, గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీరు శాఖల ముఖ్య కార్యదర్శులు, కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి, వ్యక్తిగత హోదాలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ఈ పిటిషన్‌లో ప్రతివాదులుగా చేర్చారు. ఏపీకి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమాన్ని రాజకీయ లబ్ధి కోసం అధికార వైఎస్సార్‌సీపీ చేపట్టిందని పిటిషనర్‌ కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు సమాధానం ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేస్తూ నాలుగు వారాల పాటు విచారణను వాయిదా వేసింది.

Tags

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×