BigTV English

AP NGOS Donation: ఏపీకి భారీ విరాళం.. రూ. 120 కోట్లు.. ఎవరిచ్చారంటే?

AP NGOS Donation: ఏపీకి భారీ విరాళం.. రూ. 120 కోట్లు.. ఎవరిచ్చారంటే?
Advertisement

AP NGOS huge donation: ఏపీలో వరదలు విలయతాండవం సృష్టించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్వం కోల్పోయి బాధితులు బోరున విలపిస్తున్నారు. ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. అయితే, ఈ క్రమంలో ఏపీకి భారీగా విరాళాల వెల్లువెత్తున్నది. సినిమా, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు విరాళాలు ఇస్తున్నారు. తాజాగా ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు కూడా భారీ విరాళాన్ని ప్రకటించారు. ఉద్యోగుల సెప్టెంబర్ నెల జీతంలో ఒక రోజు బేసిక్ పే ద్వారా రూ. 120 కోట్లను సీఎం సహాయనిధికి విరాళం ఇవ్వనున్నట్లు వారు ప్రకటించారు. పెన్షనర్లు కూడా ఈ విరాళంలో భాగమైనట్లు వారు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన అంగీకార పత్రాన్ని జేఏసీ నేతలు సీఎం చంద్రబాబును కలిసి అందజేశారు. వరద సహాయం నిమిత్తం విరాళం ఇచ్చినవారిలో మొత్తం 8 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఉన్నారు.


Also Read: ఎట్టకేలకు స్పందించిన కేంద్రం.. ఏపీకి రానున్న నిపుణుల బృందం


Related News

Rain Alert: రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు.. 7 రాష్ట్రాలకు IMD రెడ్ అలర్ట్!

Tirumala Diwali Asthanam: తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా దీపావళి ఆస్థానం.. ఆర్జిత సేవలు రద్దు

Nara Lokesh: ఏపీలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం.. ఆస్ట్రేలియాలో పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేష్ భేటి

AP CM Chandrababu: చిరు వ్యాపారులను కలిసిన సీఎం చంద్రబాబు.. జీఎస్టీ సంస్కరణ ఫలితాలపై ఆరా

CM Progress Report: విశాఖలో గూగుల్ ఉద్యోగులకు దీపావళి కానుక

AP Heavy Rains: ఈ నెల 21నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం.. రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు

CM Chandrababu: దీపావళి వేళ మరో గుడ్‌న్యూస్ చెప్పిన.. ఏపీ సీఎం చంద్రబాబు

Jogi Ramesh: నన్ను జైలుకు పంపాలని టార్గెట్.. బాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు

Big Stories

×