E-Paper
Advertisement

AP NGOS Donation: ఏపీకి భారీ విరాళం.. రూ. 120 కోట్లు.. ఎవరిచ్చారంటే?

AP NGOS Donation: ఏపీకి భారీ విరాళం.. రూ. 120 కోట్లు.. ఎవరిచ్చారంటే?

AP NGOS huge donation: ఏపీలో వరదలు విలయతాండవం సృష్టించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్వం కోల్పోయి బాధితులు బోరున విలపిస్తున్నారు. ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. అయితే, ఈ క్రమంలో ఏపీకి భారీగా విరాళాల వెల్లువెత్తున్నది. సినిమా, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు విరాళాలు ఇస్తున్నారు. తాజాగా ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు కూడా భారీ విరాళాన్ని ప్రకటించారు. ఉద్యోగుల సెప్టెంబర్ నెల జీతంలో ఒక రోజు బేసిక్ పే ద్వారా రూ. 120 కోట్లను సీఎం సహాయనిధికి విరాళం ఇవ్వనున్నట్లు వారు ప్రకటించారు. పెన్షనర్లు కూడా ఈ విరాళంలో భాగమైనట్లు వారు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన అంగీకార పత్రాన్ని జేఏసీ నేతలు సీఎం చంద్రబాబును కలిసి అందజేశారు. వరద సహాయం నిమిత్తం విరాళం ఇచ్చినవారిలో మొత్తం 8 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఉన్నారు.

Also Read: ఎట్టకేలకు స్పందించిన కేంద్రం.. ఏపీకి రానున్న నిపుణుల బృందం

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×