E-Paper
Advertisement

AP NGOS Donation: ఏపీకి భారీ విరాళం.. రూ. 120 కోట్లు.. ఎవరిచ్చారంటే?

AP NGOS Donation: ఏపీకి భారీ విరాళం.. రూ. 120 కోట్లు.. ఎవరిచ్చారంటే?
Advertisement

AP NGOS huge donation: ఏపీలో వరదలు విలయతాండవం సృష్టించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్వం కోల్పోయి బాధితులు బోరున విలపిస్తున్నారు. ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. అయితే, ఈ క్రమంలో ఏపీకి భారీగా విరాళాల వెల్లువెత్తున్నది. సినిమా, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు విరాళాలు ఇస్తున్నారు. తాజాగా ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు కూడా భారీ విరాళాన్ని ప్రకటించారు. ఉద్యోగుల సెప్టెంబర్ నెల జీతంలో ఒక రోజు బేసిక్ పే ద్వారా రూ. 120 కోట్లను సీఎం సహాయనిధికి విరాళం ఇవ్వనున్నట్లు వారు ప్రకటించారు. పెన్షనర్లు కూడా ఈ విరాళంలో భాగమైనట్లు వారు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన అంగీకార పత్రాన్ని జేఏసీ నేతలు సీఎం చంద్రబాబును కలిసి అందజేశారు. వరద సహాయం నిమిత్తం విరాళం ఇచ్చినవారిలో మొత్తం 8 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఉన్నారు.

Also Read: ఎట్టకేలకు స్పందించిన కేంద్రం.. ఏపీకి రానున్న నిపుణుల బృందం

Related News

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

Big Stories

Advertisement
×