BigTV English
Advertisement

Balineni Srinivas: ఇద్దరికి బుద్ది లేదు.. ఆస్తి కోసం రోడ్డెక్కుతారా?

Balineni Srinivas: ఇద్దరికి బుద్ది లేదు.. ఆస్తి కోసం రోడ్డెక్కుతారా?

రాజేశేఖర్‌ కుటుంబం ఆస్తులకోసం తగాదాలు పడటం బాధాకమని మాజీ మంత్రి బాలినేని అన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్‌, కాంగ్రెస్‌ చీఫ్‌ షర్మిల మధ్య ఆస్తుల వివాదంపై మాట్లాడారు. ఆడబిడ్డ కన్నీరు మంచిది కాదని అన్నారు.

సమస్య పరిష్కారం కోసం విజయమమ ముందుకు రావాలని అన్నారు. వేరే ఎవరూ ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దన్నారు. విజయమ్మతోనే ఆస్తుల విషయంలో పరిష్కారం దొరుకుతుందన్నారు బాలినేని


Also Read: డ్యాన్స్ అదరగొట్టిన డ్రైవర్.. లోకేష్ ట్వీట్.. ఆ తర్వాత జాబ్?

చంద్రబాబుకు, కూటమికి వీరి ఆస్తుల విషయానికి సంబందం లేదన్నారు. చంద్రబాబుపై విమర్శలు చేయడం కరెక్ట్‌ కాదన్నారు. తాను పార్టీ మారినట్లు కొంతమంది నాయకులు ప్రచారం చేస్తుండటం సరైంది కాదన్నారు బాలినేని

వైసీపీలో ఉన్నపుడు తన ఆస్తులు పోగొట్టుకున్నట్లు… సంపాదించింది ఏమి లేదని బాలినేని చెప్పారు.. ఆ విషయం జగన్‌ని కూడా తెలుసన్నారు బాలినేని. ఎన్ని ఇబ్బందులు కలిగినా ఈ విషయాన్ని బయట పెట్టలేదన్నారు.

Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×