E-Paper
Advertisement

Balineni Srinivas: ఇద్దరికి బుద్ది లేదు.. ఆస్తి కోసం రోడ్డెక్కుతారా?

Balineni Srinivas: ఇద్దరికి బుద్ది లేదు.. ఆస్తి కోసం రోడ్డెక్కుతారా?

రాజేశేఖర్‌ కుటుంబం ఆస్తులకోసం తగాదాలు పడటం బాధాకమని మాజీ మంత్రి బాలినేని అన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్‌, కాంగ్రెస్‌ చీఫ్‌ షర్మిల మధ్య ఆస్తుల వివాదంపై మాట్లాడారు. ఆడబిడ్డ కన్నీరు మంచిది కాదని అన్నారు.

సమస్య పరిష్కారం కోసం విజయమమ ముందుకు రావాలని అన్నారు. వేరే ఎవరూ ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దన్నారు. విజయమ్మతోనే ఆస్తుల విషయంలో పరిష్కారం దొరుకుతుందన్నారు బాలినేని

Also Read: డ్యాన్స్ అదరగొట్టిన డ్రైవర్.. లోకేష్ ట్వీట్.. ఆ తర్వాత జాబ్?

చంద్రబాబుకు, కూటమికి వీరి ఆస్తుల విషయానికి సంబందం లేదన్నారు. చంద్రబాబుపై విమర్శలు చేయడం కరెక్ట్‌ కాదన్నారు. తాను పార్టీ మారినట్లు కొంతమంది నాయకులు ప్రచారం చేస్తుండటం సరైంది కాదన్నారు బాలినేని

వైసీపీలో ఉన్నపుడు తన ఆస్తులు పోగొట్టుకున్నట్లు… సంపాదించింది ఏమి లేదని బాలినేని చెప్పారు.. ఆ విషయం జగన్‌ని కూడా తెలుసన్నారు బాలినేని. ఎన్ని ఇబ్బందులు కలిగినా ఈ విషయాన్ని బయట పెట్టలేదన్నారు.

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×