E-Paper
Advertisement

Case Filed on Maadhavi Latha: జేసీ ఎఫెక్ట్‌.. సినీ నటి మాధవీలత అరెస్ట్‌..?

Case Filed on Maadhavi Latha: జేసీ ఎఫెక్ట్‌.. సినీ నటి మాధవీలత అరెస్ట్‌..?
Advertisement
Advertisement

అక్కడితే కథ ముగిసిందని అంతా అనుకున్నారు. కానీ, అక్కడే అసలు కథ మొదలైంది. జనవరి 2 తెల్లవారుజామున జేసీ బస్సులు దగ్ధం అయ్యాయి. అందులో రెండు బస్సుల కాలిపోయాయి. మొదట అంతా షార్ట్ సర్క్యూట్ కారణం ఈ ప్రమాదం జరిగిందని అంతా అనుకున్నారు. కానీ.. జేసీ ప్రభాకర్ రెడ్డి సంచనల వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలే తన బస్సులు తగలబెట్టారని అనుమానం వ్యక్తం చేశారు. కానీ.. తాను కంప్లైంట్ చేయనని.. చేతనైనతే పోలీసులే సుమోటోగా కేసు నమోదు చేయాలని జేసీ ప్రభాకర్ తనదైన శైలిలో సవాల్ చేశారు.

Also Read: ఉత్కంఠ వీడేనా.? బన్నీకి పూర్తిస్థాయి బెయిల్‌పై నేడే తీర్పు

Advertisement

జగన్ కేవలం తమ బస్సులు సీజ్ చేపించారు.. మీరు మాత్రం తమ బస్సులను తగలబెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా తాను వెనక్కి తగ్గను అంటున్న జేసి.. ఈ రచ్చ ఎక్కడికి దారితీస్తుందో అంటూ అనంత రాజకీయ వర్గాల్లో చర్చ, రచ్చ మొదలైంది. ఇదిలా ఉంటే.. సినీ నటి బీజేపీ నాయకురాలు మాధవి లతపై తాడిపత్రి పోలిస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ఎస్సీ మాల కార్పోరేషన్ డైరక్టర్ కుంకరి కమలమ్మతో పాటు, టీడీపీ మహిళా కౌన్సిల్ కంప్లైంట్ చేశారు. తాడిపత్రి ప్రాంత మహిళలపై మాధవిలత అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయాలని, మాధవిలతను కఠినంగా శిక్షించాలను వారు కోరారు.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×