E-Paper
Advertisement

Case Filed on Maadhavi Latha: జేసీ ఎఫెక్ట్‌.. సినీ నటి మాధవీలత అరెస్ట్‌..?

Case Filed on Maadhavi Latha: జేసీ ఎఫెక్ట్‌.. సినీ నటి మాధవీలత అరెస్ట్‌..?
Advertisement
Advertisement

అక్కడితే కథ ముగిసిందని అంతా అనుకున్నారు. కానీ, అక్కడే అసలు కథ మొదలైంది. జనవరి 2 తెల్లవారుజామున జేసీ బస్సులు దగ్ధం అయ్యాయి. అందులో రెండు బస్సుల కాలిపోయాయి. మొదట అంతా షార్ట్ సర్క్యూట్ కారణం ఈ ప్రమాదం జరిగిందని అంతా అనుకున్నారు. కానీ.. జేసీ ప్రభాకర్ రెడ్డి సంచనల వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలే తన బస్సులు తగలబెట్టారని అనుమానం వ్యక్తం చేశారు. కానీ.. తాను కంప్లైంట్ చేయనని.. చేతనైనతే పోలీసులే సుమోటోగా కేసు నమోదు చేయాలని జేసీ ప్రభాకర్ తనదైన శైలిలో సవాల్ చేశారు.

Also Read: ఉత్కంఠ వీడేనా.? బన్నీకి పూర్తిస్థాయి బెయిల్‌పై నేడే తీర్పు

Advertisement

జగన్ కేవలం తమ బస్సులు సీజ్ చేపించారు.. మీరు మాత్రం తమ బస్సులను తగలబెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా తాను వెనక్కి తగ్గను అంటున్న జేసి.. ఈ రచ్చ ఎక్కడికి దారితీస్తుందో అంటూ అనంత రాజకీయ వర్గాల్లో చర్చ, రచ్చ మొదలైంది. ఇదిలా ఉంటే.. సినీ నటి బీజేపీ నాయకురాలు మాధవి లతపై తాడిపత్రి పోలిస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ఎస్సీ మాల కార్పోరేషన్ డైరక్టర్ కుంకరి కమలమ్మతో పాటు, టీడీపీ మహిళా కౌన్సిల్ కంప్లైంట్ చేశారు. తాడిపత్రి ప్రాంత మహిళలపై మాధవిలత అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయాలని, మాధవిలతను కఠినంగా శిక్షించాలను వారు కోరారు.

Related News

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

Big Stories

Advertisement
×