BigTV English
Advertisement

AP Elections 2024: టెట్ ఫలితాలకు ఈసీ బ్రేక్.. డీఎస్సీ వాయిదా..

AP Elections 2024:  టెట్ ఫలితాలకు ఈసీ బ్రేక్.. డీఎస్సీ వాయిదా..

VolunteersVolunteers: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలకు వాలంటీర్లను వినియోగించవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు లబ్ధిదారులకు ఎటువంటి డబ్బులు పంపిణీ చేయవద్దని ఆంక్షలు విధించింది.


దీంతో పాటులో రాష్ట్రంలో నిర్వహించబోయే డీఎస్సీని కూడా ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాయిదా వేస్తున్నట్లు ఆదేశాల్లో వెల్లడించింది. త్వరలోనే వెల్లడి కాబోయే ఏపీ టెట్ ఫలితాలను కూడా బ్రేక్ వేయాలని ఆదేశించింది.

వాలంటీర్లకు ఇచ్చిన ఫోన్లు, పరికరాలను వెంటనే స్వాధీనం చేసుకోవాలని సీఈసీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు జిల్లా ఎన్నికల అధికార వద్ద వాటిని సబ్మిట్ చేయాలని ఆదేశించింది. ఈ విషయాన్ని లేఖ ద్వారా కేంద్ర ఎన్నికల సంఘం తెలియజేసింది. అవసరం తప్పదు అనుకుంటే నగదు బదిలీ ద్వారా పథకాలు కొనసాగించవచ్చని సీఈసీ స్పష్టం చేసింది.


ఏప్రిల్ 3వ తేదీన పింఛన్ దారులకు నగదు పంపిణీ చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ ఆంక్షలను విధించింది. సీఈసీ విధించిన ఈ ఆంక్షల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ దారులకు నగదు పంపిణీపై ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తోంది.

Tags

Related News

Minister Narayana: మంత్రి నారాయణ దుబాయ్ టూర్ పూర్తి.. ఏపీకి ఏమేం వస్తాయంటే?

ACB Raids: ఏపీ వ్యాప్తంగా ఏసీబీ సోదాలు.. వెలుగులోకి సంచలన విషయాలు

Tirumala News: శ్రీవారి పరకామణి చోరీ కేసు.. CID విచారణ మొదలు, రేపో మాపో వైసీపీ నేతలు కూడా?

Lokesh Praja Darbar: లోకేష్ ప్రజా దర్బార్.. పల్లా ఆసక్తికర వ్యాఖ్యలు..

Rain Alert: ఆవర్తనం ఎఫెక్ట్.. నేడు భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్..

VSKP-MBNR Train: విశాఖ-మహబూబ్‌నగర్ రైలుకు తప్పిన ముప్పు.. మార్గ మధ్యలో నిలుపువేత, ఏం జరిగింది?

TTD Chairman BR Naidu: మూడు గంటల్లోనే శ్రీవారి దర్శనం కల్పిస్తున్నాం: బీఆర్ నాయుడు

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Big Stories

×