E-Paper
Advertisement

మూడో బిడ్డకు రూ.30 వేలు.. నాల్గో బిడ్డకు రూ.40 వేలు.. ప్రజలకు సీఎం బంపరాఫర్!

మూడో బిడ్డకు రూ.30 వేలు.. నాల్గో బిడ్డకు రూ.40 వేలు.. ప్రజలకు సీఎం బంపరాఫర్!
Advertisement

Chandrababu Naidu: ఎపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనాభా నియంత్రణ పై కీలక వ్యాఖ్యలు చేశారు. పిల్లలు మనకు భారం కాదని దేశానికి, రాష్షానికి వారే అసలైన సంపదని అన్నారు. శ్రీకాకులం జిల్లాలోని నరసన్న పేటలో భారీ భహిరంగ సభలో సీఎం చంద్ర బాబు నాయుడు మాట్లాడారు. రాష్ట్రంలో జనాభా తగ్గుదల రేటును పూర్తిగా అరికట్టడానికి నా వంతుగా నేను తప్పకుండా ప్రయత్నం చేస్తానని అన్నారు. ప్రభుత్వం కూడా అందుకు కావలసిన ప్రోత్సాహకాలను అందిస్తుందని అన్నారు.

సంచలన ప్రకటన..

ఇక నుండి రాష్ట్రంలో మూడవ సంతానానికి 30.000 నాల్గవ సంతానానికి 40.000 రూపాయల ఆర్థిక సహయంను అందిస్తానని సంచలన ప్రకటన చేశారు. అయితే ఈ పథకానికి త్వరలోనే మా కూటమి ప్రభుత్వం విదివిధానాలు రూపొందిచి అమలు చేస్తామని అన్నారు. ఒకప్పుడు నేనే పిల్లను తగ్గించమని చెప్పానని కాని ఇప్పుడు నేనే పెంచడం కోసం కృషిచేస్తానని అన్నారు.

Advertisement

Also read: బిల్డర్ నిర్లక్ష్యం.. బలి తీసుకున్న చిన్నారి ప్రాణం

తల్లికి వందనం పథకం పెంపు..

మరో వైపు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్ధుతం ఈ పథకం కింద పాఠశాల విద్యార్ధులకు అందిస్తున్న 15.000 ఆర్టిక సహయాన్ని దేవుడు దయ ఉంచి భవిష్యత్తులో మన ఆర్థిక పరిస్ధితి మెరుగు పడితే మరింత పెంచేందుకు ప్రయత్నిస్తానని అన్నారు. దీంతో సభలో ఉన్నటు వంటి వారందరు ఓక్క సారిగా కేకేలు వేసారు.

Advertisement

Also read: సింగరేణిలో ఘోర అగ్ని ప్రమాదం.. 3 కోట్లకు పైగా ఆస్తి నష్టం

Related News

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

గుంటూరులో మంటగలిసిన మానవత్వం.. మహిళపై దాడి చేయించిన టీడీపీ నేత, పార్టీ నుంచి సస్పెండ్!

విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్ – 1, ఈ హైదరాబాద్ రాకెట్ ప్రత్యేకత ఇదే..!

ఏపీలో మారిన వాతావరణం.. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు, పిడుగుల హెచ్చరిక!

కరోనా ఈజ్ బ్యాక్.. ఏపీలో 12 కేసులు.. ఆ నలుగురి మరణానికి అసలు కారణం ఇదేనా?

Big Stories

Advertisement
×