E-Paper
Advertisement

Chandrababu: ఆయనతో గడిపిన క్షణాలు మరువలేనివి.. వాజ్ పేయీ జయంతి సందర్భంగా బాబు..

Chandrababu: మాజీ ప్రధాని వాజ్‌పేయీ జయంతి సందర్భంగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని బాబు గుర్తు చేసుకున్నారు. ఆధునిక భారత నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషించిన మహనీయులలో వాజ్ పేయీ ముఖ్యులు అన్నారు.

Chandrababu:  ఆయనతో గడిపిన క్షణాలు మరువలేనివి.. వాజ్ పేయీ జయంతి సందర్భంగా  బాబు..
Advertisement
Chandrababu latest news

Chandrababu latest news(AP news today telugu):

మాజీ ప్రధాని వాజ్‌పేయీ జయంతి సందర్భంగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని బాబు గుర్తు చేసుకున్నారు. ఆధునిక భారత నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషించిన మహనీయులలో వాజ్ పేయీ ముఖ్యులు అన్నారు.

అత్యుత్తమ విధానాలతో దేశ గమనాన్ని మార్చిన నేత అన్నారు. వాజ్‌పేయీది రాజకీయాలకు అతీతంగా కీర్తించే వ్యక్తిత్వమని కొనియాడారు. ఆయనతో గడిపిన ప్రతిక్షణం నేర్చుకోవడానికి గొప్ప అవకాశమిచ్చిందని చంద్రబాబు గుర్తు చేశారు.

Related News

పల్నాడులో పిడుగు పడి నలుగురు మృతి.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు

నంద్యాలలో విద్యుత్ JE మిస్సింగ్ కలకలం.. తిరుపతి వెళ్తున్నానని చెప్పి ఎక్కడికెళ్లారు?

విమర్శలు పట్టించుకోను.. నా పని నేను చేసుకుపోతా! ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డికి మంత్రి నారాయణ కౌంటర్

తిరుమలలో ప్రైవేట్ వాహనాలపై TTD క్లారిటీ

పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్‌.. సీఎం సతీశన్ మనసులోని మాట

బిగ్ టీవీ ఎఫెక్ట్.. ముగ్గురు అధికారులపై వేటు, ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినికి గర్భం

డీఎస్సీ రచ్చపై నోరు విప్పిన జనసేన.. ఐదేళ్లలో మీరేం చేశారంటూ వైసీపీని ప్రశ్నించిన మంత్రి దుర్గేష్

బొత్సకు దెబ్బ మీద దెబ్బ.. బెల్లానకు విజయనగరం జిల్లా బాధ్యతలు, వైసీపీ హైకమాండ్ కీలక నిర్ణయం

Big Stories

Advertisement
×