E-Paper
Advertisement

Chandrababu: ఆయనతో గడిపిన క్షణాలు మరువలేనివి.. వాజ్ పేయీ జయంతి సందర్భంగా బాబు..

Chandrababu: మాజీ ప్రధాని వాజ్‌పేయీ జయంతి సందర్భంగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని బాబు గుర్తు చేసుకున్నారు. ఆధునిక భారత నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషించిన మహనీయులలో వాజ్ పేయీ ముఖ్యులు అన్నారు.

Chandrababu:  ఆయనతో గడిపిన క్షణాలు మరువలేనివి.. వాజ్ పేయీ జయంతి సందర్భంగా  బాబు..
Advertisement
Chandrababu latest news

Chandrababu latest news(AP news today telugu):

మాజీ ప్రధాని వాజ్‌పేయీ జయంతి సందర్భంగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని బాబు గుర్తు చేసుకున్నారు. ఆధునిక భారత నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషించిన మహనీయులలో వాజ్ పేయీ ముఖ్యులు అన్నారు.

అత్యుత్తమ విధానాలతో దేశ గమనాన్ని మార్చిన నేత అన్నారు. వాజ్‌పేయీది రాజకీయాలకు అతీతంగా కీర్తించే వ్యక్తిత్వమని కొనియాడారు. ఆయనతో గడిపిన ప్రతిక్షణం నేర్చుకోవడానికి గొప్ప అవకాశమిచ్చిందని చంద్రబాబు గుర్తు చేశారు.

Related News

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Big Stories

Advertisement
×