E-Paper
Advertisement

CM Chandrababu take charge: సీఎం చంద్రబాబు సాయంత్రం బాధ్యతలు స్వీకరణ, ఆ తర్వాత శాఖల కేటాయింపు

CM Chandrababu take charge: సీఎం చంద్రబాబు సాయంత్రం బాధ్యతలు స్వీకరణ, ఆ తర్వాత శాఖల కేటాయింపు

Chandrababu naidu latest news(AP political news): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం సాయంత్ర బాధ్యతలు తీసుకోనున్నారు. సాయంత్రం 4 గంటల 41 నిమిషాలకు బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో చరిత్రలో నిలిచిపోయేలా ఐదు హామీలపై సంతకాలు చేయనున్నారు.

తొలి సంతకం మెగా డీఎస్సీపై సంతకం చేయనున్నారు సీఎం చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన డీఎస్సీని సవరించి కొత్తగా ప్రకటన చేయాల్సివుంది. ప్రస్తుతం విద్యా సంస్థల్లో 13 వేలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రాథమిక అంచనా. రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇక మూడోది అధికారంలోకి రాగానే పింఛను 4 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. అంతేకాదు పెంచిన పింఛను ఏప్రిల్ నుంచి వర్తింపజేస్తామని ప్రకటించారు.

దివ్యాంగులకు ఆరు వేలు చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. నాలుగో హామీ అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ. జగన్ సర్కార్ అధికారంలోకి రాగానే పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను నిలిపివేసింది. చివరిది యువతకు నైపుణ్య గణన దస్త్రంపై సంతకం చేయనున్నారు. ఇలాంటి గణన చేయడం దేశంలోనే తొలిసారి. దీని ద్వారా ఎవరిలో ఎలాంటి నైపుణ్యాలున్నాయనేది తేలనుంది.

CM Chandrababu talks with cabinet ministers
CM Chandrababu talks with cabinet ministers

ఈ కార్యక్రమం తర్వాత మంత్రులకు తమతమ శాఖలను కేటాయించనున్నారు సీఎం చంద్రబాబు. అయితే జనసేనకు కీలక శాఖలను కేటాయించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎంతోపాటు పంచాయతీరాజ్, గ్రామీణాబివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు కేటాయించే ఛాన్స్ ఉంది.

ALSO READ: శ్రీవారి సన్నిధిలో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ, ప్రోటోకాల్, పరదాల విషయంలో..

ఇక నాదెండ్ల మనోహర్‌కు పౌర సరఫరాల శాఖ, కందుల దుర్గేష్‌కు టూరిజం, సినిమాటోగ్రఫీ శాఖలను ఇవ్వనున్నట్లు సమాచారం. మరి బీజేపీకి ఎలాంటి శాఖ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. చాలా మంది దేవాదాయ శాఖను ఇవ్వడం ఖాయమని అంటున్నారు. ఇదికాకుండా మరేదైనా కేటాయిస్తారా అనేది చూడాలి.

Tags

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×