E-Paper
Advertisement

Draupadi Murmu : తెలుగువారి అభిమానాన్ని ఎప్పటికీ మరువలేను : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Draupadi Murmu : తెలుగువారి అభిమానాన్ని ఎప్పటికీ మరువలేను : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Advertisement

Draupadi Murmu : తెలుగు వారి అభిమానాన్ని ఎప్పటికీ మరువలేనని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. పోరంకిలో ఏపీ ప్రభుత్వం నిర్వహించిన పౌరసన్మానంలో ముర్ము పాల్గొన్నారు. వేడుకలో భాగంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..ముర్ముకు సాదర స్వాగతం పలికారు. అనంతరం సన్మానించారు. వెంకటేశ్వరి స్వామి కొలువైన ఈ పవిత్ర భూమికి రావడం సంతోషంగా ఉందన్నారు ద్రౌపది ముర్ము. కనకదుర్గ ఆశీస్సులు మనందరికీ ఉంటాయన్నారు .

కూచిపూడి పేరుతో ప్రారంభమైన నాట్యకళ ఇప్పుడు విశ్వవ్యాప్తమైందని గుర్తు చేశారు. దేశభాషలంతూ తెలుగు లెస్స అని రాష్ట్రపతి కొనియాడారు .గిరిజన మహిళ రాష్ట్రపతి పదవిని చేపట్టడం గొప్పవిషయమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి అన్నారు. సామాజికవేత్తగా, ప్రజాస్వామ్యవేదిగా, గొప్ప మహిళగా ముర్ము అందరికీ ఆదర్శమన్నారు. దేశ చరిత్రలో ముర్ము ఎప్పటికీ నిలిచిపోతారని అన్నారు

Tags

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×