E-Paper
Advertisement

Draupadi Murmu : తెలుగువారి అభిమానాన్ని ఎప్పటికీ మరువలేను : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Draupadi Murmu : తెలుగువారి అభిమానాన్ని ఎప్పటికీ మరువలేను : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Advertisement

Draupadi Murmu : తెలుగు వారి అభిమానాన్ని ఎప్పటికీ మరువలేనని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. పోరంకిలో ఏపీ ప్రభుత్వం నిర్వహించిన పౌరసన్మానంలో ముర్ము పాల్గొన్నారు. వేడుకలో భాగంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..ముర్ముకు సాదర స్వాగతం పలికారు. అనంతరం సన్మానించారు. వెంకటేశ్వరి స్వామి కొలువైన ఈ పవిత్ర భూమికి రావడం సంతోషంగా ఉందన్నారు ద్రౌపది ముర్ము. కనకదుర్గ ఆశీస్సులు మనందరికీ ఉంటాయన్నారు .

కూచిపూడి పేరుతో ప్రారంభమైన నాట్యకళ ఇప్పుడు విశ్వవ్యాప్తమైందని గుర్తు చేశారు. దేశభాషలంతూ తెలుగు లెస్స అని రాష్ట్రపతి కొనియాడారు .గిరిజన మహిళ రాష్ట్రపతి పదవిని చేపట్టడం గొప్పవిషయమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి అన్నారు. సామాజికవేత్తగా, ప్రజాస్వామ్యవేదిగా, గొప్ప మహిళగా ముర్ము అందరికీ ఆదర్శమన్నారు. దేశ చరిత్రలో ముర్ము ఎప్పటికీ నిలిచిపోతారని అన్నారు

Tags

Related News

బోరున ఏడ్చిన బొత్స సత్యనారాయణ.. ఈ సారి ఎందుకంటే?

ప్రజాస్వామ్యం ఖూనీ.. స్కామ్‌ల వల్ల ‘కాక్రోచ్లు’ పుట్టుకొస్తారు-మాజీ సీఎం జగన్

మంటల్లో ట్రావెల్ బస్సు.. స్పాట్‌లో 19 మంది, తిరుపతి జిల్లాలో ఘటన

బీసీల విషయంలో టీడీపీ భారీ స్కెచ్.. 80 కులాలపై పల్లా కీలక ప్రకటన!

చంద్రబాబును అరెస్ట్ చేసి మూడేళ్లు.. లోకేశ్ ఏమన్నారంటే?

జోగి రమేష్ ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్.. గవర్నర్‌ను కలిసిన కోడలు మేఘన

చంద్రబాబు అరెస్ట్‌కు మూడేళ్లు.. తాడేపల్లిలో టీడీపీ వినూత్న కార్యక్రమం

జగన్ పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్ .. ఎప్పుడో తెలుసా ?

Big Stories

Advertisement
×