E-Paper
Advertisement

AP DSC Notification Released: నిరుద్యోగులకు శుభవార్త.. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల..

AP DSC Notification Released: నిరుద్యోగులకు శుభవార్త.. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల..
Advertisement
DSC Notification Released in AP

DSC Notification Released In AP(AP latest news): ఏపీలో నిరుద్యోగులు ఎన్నాళ్లనుంచో ఎదురు చూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ ఎట్టకేలకు విడుదలైంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. మొత్తం 6,100 పోస్టులకుగాను ఎస్జీటి పోస్టులు 2,280 ఉండగా.. స్కూల్‌ అసిస్టెంట్‌ 2,299; టీజీటీ 1,264, పీజీటీ 215, ప్రిన్సిపల్‌ 42 ఉద్యోగాలు చొప్పున భర్తీ చేయనున్నారు.

డీఎస్సీకి ఫిబ్రవరి 12 నుంచి 22 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఫిబ్రవరి 21 వరకు ఫీజు చెల్లింపునకు గడువు ఇచ్చారు. మార్చి 5 నుంచి హాల్‌టికెట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఆన్‌లైన్ పరీక్షలు మార్చి 15 నుంచి 30 వరకు జరగనున్నాయి.

Advertisement

Read More: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. వయోపరిమితిపై నోటిఫికేషన్‌కు జీఓ

ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటలవరకు సెషన్ 1 నిర్వహించనున్నారు. సెషన్ 2 మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరగనుంది.

Advertisement

డీఎస్సీ ప్రాథమిక కీని మార్చి 31న విడుదల చేయనున్నారు. ప్రాథమిక కీపై అభ్యంతరాలను ఏప్రిల్ 1 వరకు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 2న తుది కీ విడుదల చేసి.. ఏప్రిల్ 7న ఫలితాలు వెళ్లడించనున్నారు.

ఈ నేపథ్యంలో 2018 సిలబస్‌ ప్రకారమే డీఎస్సీ పరీక్షలు జరగనునట్లు తెలిపారు. పూర్తి వివరాలు apdsc.apcfss.in వెబ్‌సైట్‌లో ఉంచారు. జనరల్‌ కేటగిరి అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 44 ఏళ్లు ఉండాలి. రిజర్వ్‌ కేటగిరి అభ్యర్థులకు మాత్రం మరో ఐదేళ్లు పెంచారు.

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×