E-Paper
Advertisement

YSRCP: దుట్టాతో బాలశౌరి రాయబారం.. యార్లగడ్డతో దూరం జరిగేనా?

YSRCP: దుట్టాతో బాలశౌరి రాయబారం.. యార్లగడ్డతో దూరం జరిగేనా?
Advertisement
dutta yarlagadda

YSRCP: వైసీపీ నేత దుట్టా రామచంద్రరావును మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కలిశారు. హనుమాన్ జంక్షన్ లోని దుట్టా నివాసంలో ఇరువురు భేటీ అయ్యారు.

మొన్నటి వరకు యార్లగడ్డకు సపోర్ట్‌గా ఉన్నారు దుట్టా రామచంద్రరావు. ఇటీవల యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరారు. ఈ చేరిక విషయంలో యార్లగడ్డకు దుట్టా మద్దతు ఉందంటూ ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికలలో యార్లగడ్డకు మద్దతుగా నిలుస్తారని కూడా అంటున్నారు.

Advertisement

యార్లగడ్డతో మాట్లాడమంటూ.. ఎంపీ బాలశౌరిని వైసీపీ అధిష్టానం రంగంలోకి దించింది. ఈ పరిణామాల మధ్య వారిద్దరి భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది.

Related News

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

Big Stories

Advertisement
×