E-Paper
Advertisement

YSRCP: దుట్టాతో బాలశౌరి రాయబారం.. యార్లగడ్డతో దూరం జరిగేనా?

YSRCP: దుట్టాతో బాలశౌరి రాయబారం.. యార్లగడ్డతో దూరం జరిగేనా?
dutta yarlagadda

YSRCP: వైసీపీ నేత దుట్టా రామచంద్రరావును మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కలిశారు. హనుమాన్ జంక్షన్ లోని దుట్టా నివాసంలో ఇరువురు భేటీ అయ్యారు.

మొన్నటి వరకు యార్లగడ్డకు సపోర్ట్‌గా ఉన్నారు దుట్టా రామచంద్రరావు. ఇటీవల యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరారు. ఈ చేరిక విషయంలో యార్లగడ్డకు దుట్టా మద్దతు ఉందంటూ ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికలలో యార్లగడ్డకు మద్దతుగా నిలుస్తారని కూడా అంటున్నారు.

యార్లగడ్డతో మాట్లాడమంటూ.. ఎంపీ బాలశౌరిని వైసీపీ అధిష్టానం రంగంలోకి దించింది. ఈ పరిణామాల మధ్య వారిద్దరి భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది.

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×