E-Paper
Advertisement

Train accident : రాజమండ్రిలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు .. ఆ సర్వీసులన్నీ రద్దు

Train accident : రాజమండ్రిలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు .. ఆ సర్వీసులన్నీ రద్దు

Train accident : రాజమండ్రి స్టేషన్ సమీపంలో బాలాజీపేట వద్ద గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. గూడ్స్ రైలు విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా పట్టాలు తప్పింది. రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకుని మరమ్మతులు చేపట్టారు

9 సర్వీసులు రద్దు..
గూడ్స్‌ రైలు పట్టాలు తప్పడంతో ఒకే ట్రాక్‌పై రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. అలాగే 9 రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. మరో రెండు సర్వీసులను పాక్షికంగా రద్దు చేశామని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ మేరకు విజయవాడ రైల్వే డీఆర్‌ఎం ట్వీట్‌ చేశారు. ఈ ప్రమాదం కారణంగా పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

రద్దైన రైళ్ల వివరాలు..
విజయవాడ- విశాఖపట్నం, గుంటూరు-విశాఖపట్నం, విజయవాడ-కాకినాడ పోర్టు మధ్య నడిచే రైళ్లను రద్దు చేశారు. విజయవాడ- లింగంపల్లి రైలు ఆలస్యంగా నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు.

విజయవాడ-విశాఖ, విశాఖ-విజయవాడ రైళ్లు రద్దు
గుంటూరు-విశాఖ, విశాఖ-గుంటూరు రైళ్లు రద్దు
గుంటూరు-విజయవాడ, కాకినాడ పోర్టు-విజయవాడ రైళ్లు రద్దు
కాకినాడ పోర్టు-విజయవాడ రైలు పాక్షికంగా రద్దు.
విజయవాడ-రాజమండ్రి రైలు పాక్షికంగా రద్దు

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×