E-Paper
Advertisement

Train accident : రాజమండ్రిలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు .. ఆ సర్వీసులన్నీ రద్దు

Train accident : రాజమండ్రిలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు .. ఆ సర్వీసులన్నీ రద్దు
Advertisement

Train accident : రాజమండ్రి స్టేషన్ సమీపంలో బాలాజీపేట వద్ద గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. గూడ్స్ రైలు విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా పట్టాలు తప్పింది. రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకుని మరమ్మతులు చేపట్టారు

9 సర్వీసులు రద్దు..
గూడ్స్‌ రైలు పట్టాలు తప్పడంతో ఒకే ట్రాక్‌పై రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. అలాగే 9 రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. మరో రెండు సర్వీసులను పాక్షికంగా రద్దు చేశామని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ మేరకు విజయవాడ రైల్వే డీఆర్‌ఎం ట్వీట్‌ చేశారు. ఈ ప్రమాదం కారణంగా పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

Advertisement

రద్దైన రైళ్ల వివరాలు..
విజయవాడ- విశాఖపట్నం, గుంటూరు-విశాఖపట్నం, విజయవాడ-కాకినాడ పోర్టు మధ్య నడిచే రైళ్లను రద్దు చేశారు. విజయవాడ- లింగంపల్లి రైలు ఆలస్యంగా నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు.

విజయవాడ-విశాఖ, విశాఖ-విజయవాడ రైళ్లు రద్దు
గుంటూరు-విశాఖ, విశాఖ-గుంటూరు రైళ్లు రద్దు
గుంటూరు-విజయవాడ, కాకినాడ పోర్టు-విజయవాడ రైళ్లు రద్దు
కాకినాడ పోర్టు-విజయవాడ రైలు పాక్షికంగా రద్దు.
విజయవాడ-రాజమండ్రి రైలు పాక్షికంగా రద్దు

Related News

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

Big Stories

Advertisement
×