BigTV English
Advertisement

Harsha Kumar: వైసీపీ హయాంలో ఎస్సీలకు రక్షణ లేదు.. ఈ నెల 11న దళిత సింహగర్జన సభ..

Harsha Kumar: వైసీపీ హయాంలో ఎస్సీలకు రక్షణ లేదు.. ఈ నెల 11న దళిత సింహగర్జన సభ..
Harsha Kumar Comments on CM Jagan

Harsha Kumar Comments on CM Jagan : వైసీపీ హయాంలో ఎస్సీలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ ఎంపీ హర్ష కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నడూలేని విధంగా ఎస్సీలపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. అమ్మఒడి పథకానికి సీఎం జగన్ తూట్లు పొడిచారని ఆరోపించారు. ఎస్సీ సబ్ ప్లాన్ నుంచి అమ్మఒడి పథకానికి నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం 27 ఎస్సీ పథకాలను తొలగించిందన్నారు.


జగన్‌కు వంద శాతం ఓట్లు వేసినా ఎస్సీలను మోసం చేశారని మాజీ ఎంపీ పేర్కొన్నారు. సీఎం విధానాలతో దళిత విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని వాపోయారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక దళితుల పరిస్థితి దారుణంగా ఉందని తెలిపారు. అందుకే ఫిబ్రవరి 11న వేమగిరిలో దళిత సింహగర్జన సభ నిర్వహిస్తామని మాజీ ఎంపీ హర్షకుమార్ స్పష్టం చేశారు. దళితులు పెద్ద ఎత్తున ఈ సభలో పాల్గొనాలని ఆయన కోరారు.


Related News

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

Gudivada Amarnath: కక్ష సాధింపు కూటమి ప్రభుత్వానికి అలవాటు.. వైసీపీ నేతలే లక్ష్యంగా అరెస్టులు: గుడివాడ అమర్నాథ్

Duvvada Srinivas: కాశీబుగ్గ తొక్కిసలాట బాధితులకు నగదు సాయం చేసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి

YS Jagan Mohan Reddy: చంద్రబాబు చేసిందేం లేదు.. మన క్రెడిట్ చోరీ చేశాడు.. జగన్ విమర్శలు

CM Chandrababu: ‘నాకు హార్డ్ వర్క్ అవసరం లేదు.. స్మార్ట్ వర్క్ కావాలి’, అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

Sub Registrar Office Seized: మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయం సీజ్..

Amaravati: ఏపీలో మళ్లీ మొదటికి.. ప్రస్తుతానికి ఆ రెండు మాత్రమే, ఫైనల్ నిర్ణయం సీఎందే

Minister Narayana: మంత్రి నారాయణ దుబాయ్ టూర్ పూర్తి.. ఏపీకి ఏమేం వస్తాయంటే?

Big Stories

×