E-Paper
Advertisement

JC Prabhakar Reddy: మళ్లీ వార్తల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఈసారి ఏమైంది?

JC Prabhakar Reddy: మళ్లీ వార్తల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఈసారి ఏమైంది?
Advertisement

JC Prabhakar Reddy: టీడీపీ ఫైర్‌బ్రాండ్, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి మళ్లీ వార్తల్లోకి వచ్చేశారు. న్యూఇయర్ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలకు హెచ్చరిక చేశారు. ఇంతకీ దీని వెనుక  కారణమేంటి అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం.

న్యూఇయర్, పండగ సందర్భంగా అభిమానులు వారి నేతల ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తారు. అందులోవారి ఫోటోను పెట్టుకోవడం సహజం. తరచూ ఇలాంటివి చూస్తున్నాము. దీనిపై తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. ఏ ఒక్క రాజకీయ పార్టీలు ఫ్లెక్సీలు పెట్టుకూడదన్నారు.

Advertisement

వాటికి ఖర్చు పెట్టే నిధులు పార్కు కోసం ఉపయోగించాలన్నారు. తాడిపత్రి పట్టణంలో ఏర్పాటు చేసిన వెంటనే తొలగిస్తారమన్నారు. మీకు డబ్బులు ఎక్కువగా ఉంటే పట్టణ అభివృద్ధికి సాయం చేయాలని కోరారు. విగ్రహాల దగ్గర ఫ్లెక్సీలు ఏర్పాటు ససేమిరా అన్నారు మున్సిఫల్ ఛైర్మన్.

గతంలో చెత్తపై కూడా కఠినంగా ఆంక్షలు అమలు చేశారు. చివరకు పెనాల్టీ వరకు వచ్చింది. ఊరు బాగుంటే.. అందరం బాగుంటామనే కాన్సెప్ట్‌ని ఆ ప్రాంత ప్రజలు స్వాగతించిన విషయం తెల్సిందే.

Advertisement

 

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×