E-Paper
Advertisement

Malaysia: మలేషియా వచ్చి బుక్కయ్యాను.. కోనసీమ వ్యక్తి కష్టాలు, కాపాడాలంటూ..

Malaysia: మలేషియా వచ్చి బుక్కయ్యాను.. కోనసీమ వ్యక్తి కష్టాలు, కాపాడాలంటూ..
Advertisement

Malaysia: కూటి కోసం కోటి తిప్పులు అన్నట్లుగా.. విదేశాలకు వెళ్లిన తెలుగు ప్రజలు చాలా కష్టాలు అను భవిస్తున్నారు. అక్కడి సమస్యల సుడిగుండంలో చిక్కుకుని బయటకు రాలేక విలవిలలాడుతున్నారు. ఈ క్రమంలో ఒకొక్కరుగా బయటకు వస్తున్నారు. ఆ జాబితాలో రాంబాబు కూడా ఒకడు. మలేషియాకు వెళ్లిన అతడు.. అక్కడి కష్టాలను చెబుతూ తనను స్వదేశానికి రప్పించాలంటూ బిగ్ టీవీని ఆశ్రయించాడు.

విదేశాలకు వెళ్లేందుకు ఏజెంట్ల చేతిలో మోసపోయిన బాధితులు వేలల్లో ఉన్నారు. ఇక్కడ ఒక విధంగా చెప్పి, అక్కడికి వెళ్లిన తర్వాత మరో పనులు చేయిస్తున్నారు. అలాంటి జాబితాలో ఈ మధ్యకాలంలో చాలామంది బయటకు వచ్చారు. రీసెంట్‌గా గల్ప్ దేశాల్లో ఇద్దరు వ్యక్తులను తన కష్టాలను చెబుతూ ఏపీ ప్రభుత్వానికి చెప్పారు. దీంతో వారిని స్వదేశానికి రప్పించింది ఏపీ సర్కార్.

Advertisement

తాజాగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మలేసియాలో నరకయాతన అనుభవిస్తున్నాడు. బతుకుదెరువు కోసం 2 లక్షల 50 వేలు అప్పు చేసి మలేసియాకు వచ్చాడు రాంబాబు. ఏకంగా 12 గంట లు వెట్టి చాకిరీ చేయించుకుని కేవలం పావుగంట మాత్రమే రెస్ట్ ఇస్తున్నారంటూ వాపోయాడు బాధితుడు.

ALSO READ:  ఉమ్మడి తూ.గో జిల్లాలో వరుస హత్యలు.. కారణాలివేనా ?

Advertisement

తన పరిస్థితిని మంత్రి నారాలోకేష్ దృష్టికి తీసుకెళ్లి ఎలాగైనా స్వదేశానికి రప్పించాలని బిగ్ టీవీని ఆశ్రయించాడు రాంబాబు. తనకు కనీసం సెలవు ఇవ్వలేదని, ఇండియాకి వెళ్లాలంటే మనీ కట్టాలని ఒత్తిడి చేస్తున్నాడని తన బాధను వ్యక్తం చేశాడు. దయ చేసి తనకు సహాయం చేయాలని వేడుకున్నాడు.

 

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×