E-Paper
Advertisement

Malaysia: మలేషియా వచ్చి బుక్కయ్యాను.. కోనసీమ వ్యక్తి కష్టాలు, కాపాడాలంటూ..

Malaysia: మలేషియా వచ్చి బుక్కయ్యాను.. కోనసీమ వ్యక్తి కష్టాలు, కాపాడాలంటూ..
Advertisement

Malaysia: కూటి కోసం కోటి తిప్పులు అన్నట్లుగా.. విదేశాలకు వెళ్లిన తెలుగు ప్రజలు చాలా కష్టాలు అను భవిస్తున్నారు. అక్కడి సమస్యల సుడిగుండంలో చిక్కుకుని బయటకు రాలేక విలవిలలాడుతున్నారు. ఈ క్రమంలో ఒకొక్కరుగా బయటకు వస్తున్నారు. ఆ జాబితాలో రాంబాబు కూడా ఒకడు. మలేషియాకు వెళ్లిన అతడు.. అక్కడి కష్టాలను చెబుతూ తనను స్వదేశానికి రప్పించాలంటూ బిగ్ టీవీని ఆశ్రయించాడు.

విదేశాలకు వెళ్లేందుకు ఏజెంట్ల చేతిలో మోసపోయిన బాధితులు వేలల్లో ఉన్నారు. ఇక్కడ ఒక విధంగా చెప్పి, అక్కడికి వెళ్లిన తర్వాత మరో పనులు చేయిస్తున్నారు. అలాంటి జాబితాలో ఈ మధ్యకాలంలో చాలామంది బయటకు వచ్చారు. రీసెంట్‌గా గల్ప్ దేశాల్లో ఇద్దరు వ్యక్తులను తన కష్టాలను చెబుతూ ఏపీ ప్రభుత్వానికి చెప్పారు. దీంతో వారిని స్వదేశానికి రప్పించింది ఏపీ సర్కార్.

Advertisement

తాజాగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మలేసియాలో నరకయాతన అనుభవిస్తున్నాడు. బతుకుదెరువు కోసం 2 లక్షల 50 వేలు అప్పు చేసి మలేసియాకు వచ్చాడు రాంబాబు. ఏకంగా 12 గంట లు వెట్టి చాకిరీ చేయించుకుని కేవలం పావుగంట మాత్రమే రెస్ట్ ఇస్తున్నారంటూ వాపోయాడు బాధితుడు.

ALSO READ:  ఉమ్మడి తూ.గో జిల్లాలో వరుస హత్యలు.. కారణాలివేనా ?

Advertisement

తన పరిస్థితిని మంత్రి నారాలోకేష్ దృష్టికి తీసుకెళ్లి ఎలాగైనా స్వదేశానికి రప్పించాలని బిగ్ టీవీని ఆశ్రయించాడు రాంబాబు. తనకు కనీసం సెలవు ఇవ్వలేదని, ఇండియాకి వెళ్లాలంటే మనీ కట్టాలని ఒత్తిడి చేస్తున్నాడని తన బాధను వ్యక్తం చేశాడు. దయ చేసి తనకు సహాయం చేయాలని వేడుకున్నాడు.

 

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×