BigTV English

Tirupati: 220 కేవీ విద్యుత్ టవర్ ఎక్కి వేలాడుతూ వ్యక్తి హంగామా

Tirupati: 220 కేవీ విద్యుత్ టవర్ ఎక్కి వేలాడుతూ వ్యక్తి హంగామా

Tirupati: తిరుపతి జిల్లా రేణిగుంట సమీపంలోని గురవరాజుపల్లిలో ఓ వ్యక్తి 220 కేవీ విద్యుత్ టవర్ ఎక్కడం కలకలం రేపింది. ఏం జరిగిందో తెలియదు కానీ, అర్థరాత్రి పూట రెండు గంటల సమయం నుంచి టవర్ ఎక్కి కూర్చొన్నాడు. అతను కర్ణాటకకు చెందిన శివాని అనే వ్యక్తిగా గుర్తించారు. గ్రామస్తులు అతడిని కిందకి దింపేందుకు ప్రయత్నించారు. కానీ వారి ఫలితాలు ఏమి ఫలించలేదు.. దీంతో తెల్లవారిన తర్వాత స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి అతడిని కిందికి దింపేందుకు ప్రయత్నించారు.


Also Read: వామ్మో.. బంగారం ధర రికార్డు బ్రేక్.. ఇంకా బంగారం కొన్నట్లే..


సమీప పొలాల్లోని 220 కేవీ విద్యుత్ టవర్ ఎక్కి రభస..
చివరకు అతడు కిందికి దూకడంతో నెట్‌ ద్వారా అతడ్ని రక్షించారు పోలీసులు. విద్యుత్ టవర్‌ లైన్ ఎక్కింది కర్ణాటకకు చెందిన శివానిగా గుర్తించారు. తిరుమల దర్శనం కోసం వచ్చిన ఆయన.. తోటి వారికంటే వెనుకబడి పోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ, ఇలా విద్యుత్ టవర్ ఎక్కి హడలెత్తించాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related News

Tirumala: తిరుమలలో భూతకోల నృత్య ప్రదర్శనపై వివాదం..

Ntr Baby Kit: ఏపీలో ఆ పథకం ప్రారంభం.. ఒక్కొక్కరికి రెండు వేలు, కొత్తగా ఆ రెండు

Power Bills: గుడ్ న్యూస్ చెప్పిన సీఎం.. నవంబర్ నుంచి విద్యుత్ ఛార్జీలు తగ్గింపు

Kadapa District: తాళి కట్టగానే వరుడికి మూడు కొరడా దెబ్బలు.. ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా?

Tirupati Ragging: తిరుపతి ర్యాగింగ్ ఘటనపై మంత్రి లోకేశ్ సీరియస్.. దర్యాప్తునకు ఆదేశం

Uppada Fishermen Issue: ఉప్పాడ మత్స్యకారుల సమస్యపై డిప్యూటీ సీఎం రంగంలోకి.. ఏం చేశారంటే?

Home Minister Anitha: అనకాపల్లిలో ఉద్రిక్తత.. అనిత కాన్వాయ్ పైకి.. దూసుకెళ్లిన మత్స్యకారులు

Big Stories

×