E-Paper
Advertisement

Tirupati: 220 కేవీ విద్యుత్ టవర్ ఎక్కి వేలాడుతూ వ్యక్తి హంగామా

Tirupati: 220 కేవీ విద్యుత్ టవర్ ఎక్కి వేలాడుతూ వ్యక్తి హంగామా
Advertisement

Tirupati: తిరుపతి జిల్లా రేణిగుంట సమీపంలోని గురవరాజుపల్లిలో ఓ వ్యక్తి 220 కేవీ విద్యుత్ టవర్ ఎక్కడం కలకలం రేపింది. ఏం జరిగిందో తెలియదు కానీ, అర్థరాత్రి పూట రెండు గంటల సమయం నుంచి టవర్ ఎక్కి కూర్చొన్నాడు. అతను కర్ణాటకకు చెందిన శివాని అనే వ్యక్తిగా గుర్తించారు. గ్రామస్తులు అతడిని కిందకి దింపేందుకు ప్రయత్నించారు. కానీ వారి ఫలితాలు ఏమి ఫలించలేదు.. దీంతో తెల్లవారిన తర్వాత స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి అతడిని కిందికి దింపేందుకు ప్రయత్నించారు.

Also Read: వామ్మో.. బంగారం ధర రికార్డు బ్రేక్.. ఇంకా బంగారం కొన్నట్లే..

Advertisement

సమీప పొలాల్లోని 220 కేవీ విద్యుత్ టవర్ ఎక్కి రభస..
చివరకు అతడు కిందికి దూకడంతో నెట్‌ ద్వారా అతడ్ని రక్షించారు పోలీసులు. విద్యుత్ టవర్‌ లైన్ ఎక్కింది కర్ణాటకకు చెందిన శివానిగా గుర్తించారు. తిరుమల దర్శనం కోసం వచ్చిన ఆయన.. తోటి వారికంటే వెనుకబడి పోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ, ఇలా విద్యుత్ టవర్ ఎక్కి హడలెత్తించాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×