BigTV English

Nara Bhuvaneswari : ‘నిజం గెలవాలి’ యాత్ర.. కార్యకర్త కుటుంబానికి నారా భువనేశ్వరి ఓదార్పు..

Nara Bhuvaneswari : ‘నిజం గెలవాలి’ యాత్ర.. కార్యకర్త కుటుంబానికి నారా భువనేశ్వరి ఓదార్పు..

Nara Bhuvaneswari : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ యాత్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను ఆమె ఓదారుస్తున్నారు. తాజాగా జగ్గంపేట మండలం గుర్రంపాలెంలో టీడీపీ కార్యకర్త పడాల వీరబాబు కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబసభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.


చంద్రబాబు అరెస్ట్ తర్వాత మనో వేదనకు గురై మరణించిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను భువనేశ్వరి ఆర్థికంగానూ ఆదుకుంటున్నారు. పడాల వీరబాబు ఫ్యామిలీకి రూ.3లక్షల చెక్కును అందించారు. తుని, కాకినాడ నియోజకవర్గాల్లో నారా భువనేశ్వరి పర్యటిస్తున్నారు. గురువారం పి.గన్నవరం, అమలాపురం, రాజోలు, మండపేట నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. శుక్రవారం అనపర్తి, నిడదవోలు, కొవ్వూరు, రాజానగరం నియోజకవర్గాల్లో బాధిత కుటుంబాలను భువనేశ్వరి ఓదార్చుతారు.


Related News

Uppada: పవన్ భరోసా.. ఉప్పాడలో ఆందోళన విరమించిన మత్స్యకారులు

Tirumala Geo Tagging: తిరుమలలో భక్తుల భద్రతకు టీటీడీ వినూత్న ఆలోచన.. పిల్లలు, సీనియర్ సిటిజన్లకు జియో ట్యాగింగ్

Amaravati – Jagan: అమరావతి పై వైసీపీ వైఖరి చెప్పాల్సింది సజ్జల కాదు జగన్.. ఏపీ అసెంబ్లీ లో ఆసక్తికర ప్రస్తావన

Ontimitta Sri Rama Statue: ఒంటిమిట్టలో శ్రీ రాముడి 600 అడుగుల విగ్రహం

AP Assembly Session: సీఎంపై వైసీపీ ఎమ్మెల్సీ అభ్యంతరకర వ్యాఖ్యలు.. మండలిలో రచ్చ రచ్చ

Cm Chandrababu: అసెంబ్లీకి ఎమ్మెల్యేలు డుమ్మా.. సీఎం చంద్రబాబు సీరియస్

Ayyanna vs Jagan: జగన్ రప్పా రప్పా కామెంట్స్.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆగ్రహం, ఆయన్ని చూసి నేర్చుకో

Payyavula Vs Botsa: మండలిలో పీఆర్సీ రచ్చ.. వాకౌట్ చేసిన వైసీపీ, మంత్రి పయ్యావుల ఏమన్నారు?

Big Stories

×