BigTV English
Advertisement

Nara Lokesh : ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు.. విచారణకు హాజరైన నారా లోకేష్

Nara Lokesh : ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు.. విచారణకు హాజరైన నారా లోకేష్

Nara Lokesh : ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో ఏపీ సీఐడీ టీడీపీ నేత నారా లోకేష్ ను విచారిస్తోంది. హైకోర్టు ఆదేశాలతో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు న్యాయవాది సమక్షంలో విచారణ జరుగుతోంది. నారా లోకేష్ సీఐడీ విచారణ నేపథ్యంలో.. టీడీపీ కార్యకర్తలు, నేతలు పెద్దఎత్తున వచ్చే అవకాశం ఉండటంతో తాడేపల్లిలోని SIT కార్యాలయం వద్ద ముందస్తుగా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మూడు దశల్లో బారికేడ్లను ఏర్పాటు చేసి పోలీసులు, సిట్‌ కార్యాలయం వద్ద భారీగా పోలీసుల బలగాలు మోహరించాయి.


ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో నారా లోకేష్ ను A-14గా పేర్కొంటూ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో ఫైల్ చేసింది. లోకేష్‌ను CRPC లోని సెక్షన్ 41A క్రింద నోటీసులు ఇచ్చి విచారిస్తామని ఏపీ హైకోర్ట్‌కు చెప్పింది. ఈ మేరకు ఈ నెల 4న తొలుత లోకేష్‌ ను విచారణకు రావాల్సిందిగా సీఐడీ నోటీసులు పంపింది. ఈ నోటీసులో హెరిటేజ్ బోర్డ్ తీర్మానాలు, అకౌంట్స్ పుస్తకాలు తీసుకురావాలని కోరింది. ఈ నిబంధనలను నారా లోకేష్ ఏపీ హైకోర్ట్‌లో సవాల్‌ చేయగా.. వాదనల అనంతరం బుక్స్ కోసం లోకేష్‌పై ఒత్తిడి చేయవద్దని సీఐడీని ఆదేశింస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


Related News

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Tirupati Laddu Controversy: తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ దూకుడు.. కీలక నిందితుడు అరెస్ట్

Big Stories

×