BigTV English

Ippatam: అధికారిక చిహ్నంగా జేసీబీ.. ఇప్పటంలో లోకేశ్ ఆగ్రహం..

Ippatam: అధికారిక చిహ్నంగా జేసీబీ.. ఇప్పటంలో లోకేశ్ ఆగ్రహం..

Ippatam : జగన్‌ సీఎం అయ్యాక ఏపీ అధికార వాహనంగా జేసీబీ మారిందంటూ నారా లోకేశ్ మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని.. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గుంటూరు జిల్లా ఇప్పటంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పర్యటించారు. రోడ్డు విస్తరణలో దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభకు ఇప్పటం రైతులు భూములు ఇచ్చారన్న కక్షతోనే ఇళ్లు కూల్చారని అన్నారు నారా లోకేశ్.


గుంతలు పూడ్చలేనివారు 120 అడుగుల రోడ్డు వేస్తామంటే నమ్మాలా? అని లోకేశ్ ప్రశ్నించారు. గ్రామంలోకి వచ్చే దారి 30 అడుగుల వెడల్పు ఉంటే.. గ్రామంలోపల దారి 120 అడుగులు ఎందుకని నిలదీశారు. దశాబ్దాలుగా ఎలాంటి గొడవలు లేని ఇప్పటంలో అలజడి రేపారని.. పేదల కన్నీరు చూడటమే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు.


Related News

Bonda Uma On Pawan: పవన్ ను పొగుడుతూ బొండా ఉమా వరుస ట్వీట్లు.. వివాదం ముగిసినట్లేనా?

AP Rains: ఏపీపై ఉపరితల ద్రోణి ఎఫెక్ట్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Vahana Mitra Scheme: వాహన మిత్ర పథకం దరఖాస్తులో సమస్యలా? అయితే ఇలా చేయండి?

Tirumala: తిరుమల పరకామణిలో రూ.100 కోట్ల స్కామ్.. టీటీడీ బోర్డు సభ్యుడు సంచలన ఆరోపణలు

CM Chandrababu: మీ ఇంటికి వచ్చి ఓ వస్తువు ఇస్తారు.. మీ చెత్త వారికి ఇవ్వండి.. సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్

Bonda Vs Pawan: బొండా ఉమ ఓవర్ చేస్తుండు.. సంగతేంటో చూడండి.. బాబుకు పవన్ కంప్లైంట్

Jagan In Assembly: అసెంబ్లీలో జగన్.. ఏం మాట్లాడారో వినండి, ఇదెప్పుడు జరిగింది అధ్యక్ష!

MLCs Jump: ముగ్గురు ఎమ్మెల్సీలు జంప్.. తేలు కుట్టిన దొంగలా వైసీపీ

Big Stories

×