BigTV English
Advertisement

Ippatam: అధికారిక చిహ్నంగా జేసీబీ.. ఇప్పటంలో లోకేశ్ ఆగ్రహం..

Ippatam: అధికారిక చిహ్నంగా జేసీబీ.. ఇప్పటంలో లోకేశ్ ఆగ్రహం..

Ippatam : జగన్‌ సీఎం అయ్యాక ఏపీ అధికార వాహనంగా జేసీబీ మారిందంటూ నారా లోకేశ్ మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని.. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గుంటూరు జిల్లా ఇప్పటంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పర్యటించారు. రోడ్డు విస్తరణలో దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభకు ఇప్పటం రైతులు భూములు ఇచ్చారన్న కక్షతోనే ఇళ్లు కూల్చారని అన్నారు నారా లోకేశ్.


గుంతలు పూడ్చలేనివారు 120 అడుగుల రోడ్డు వేస్తామంటే నమ్మాలా? అని లోకేశ్ ప్రశ్నించారు. గ్రామంలోకి వచ్చే దారి 30 అడుగుల వెడల్పు ఉంటే.. గ్రామంలోపల దారి 120 అడుగులు ఎందుకని నిలదీశారు. దశాబ్దాలుగా ఎలాంటి గొడవలు లేని ఇప్పటంలో అలజడి రేపారని.. పేదల కన్నీరు చూడటమే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు.


Related News

AP Politics: జగన్ టూర్లు.. బుక్కవుతున్న వైపీసీ నేతలు.. బెంబేలెత్తుతున్నారెందుకు?

Heavy Rain Alert: రెయిన్ అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో పిడుగులతో కూడిన వర్షం.. బయటకు వచ్చారో ముంచేస్తుంది..

Jagan Tour: తప్పులో కాలేసిన వైసీపీ సోషల్ మీడియా.. రైతులకు ఇంతకంటే అవమానం ఉంటుందా?

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు.. డిసెంబర్ లేదా జనవరిలో, ఏవియేషన్ యూనివర్సిటీ కూడా

Jogi Jagan: మిథున్ రెడ్డి అరెస్ట్ కి ఉపోద్ఘాతం.. జోగి అరెస్ట్ పై స్పందన తూతూ మంత్రం..

Karthika Pournami: నేడు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్న దేవాలయాలు

Nara Bhuvaneshwari: లండన్ వేదిక.. నారా భువనేశ్వరికి డిస్టింగ్విష్డ్‌ ఫెలోషిప్‌-2025 పురస్కారం

Minister Lokesh: అప్పుడప్పుడూ ఏపీకి.. జగన్ ది వేరే భ్రమాలోకం.. మంత్రి లోకేశ్ ఫైర్

Big Stories

×