E-Paper
Advertisement

Nellore Redsanders Smugglers : తమిళనాడుకు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న ముఠా అరెస్ట్

Nellore Redsanders Smugglers : తమిళనాడుకు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న ముఠా అరెస్ట్

Nellore Redsanders Smugglers : నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం అన్నంపల్లి అటవీ ప్రాంతంలో ఎర్రచందనం చెట్లను నరికి దుంగలను అక్రమ రవాణా చేస్తున్న ఆరుగురు తమిళ కూలీలను అరెస్టు చేసినట్లు కావలి డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. తమిళనాడుకు చెందిన కుప్పన్‌ అనే వ్యక్తి ఎర్రందనం చెట్లను నరికే ఆరుగురు కూలీలను వెంటబెట్టుకొని ఈనెల 21న అన్నంపల్లి అటవీ ప్రాంతంలోకి ప్రవేశించారన్నారు. ఎర్రచందనం చెట్లను నరికి వాటిని దుంగలుగా చేసి తమిళనాడుకు గురువారం సాయంత్రం రవాణా చేసేందుకు సిద్ధమయ్యారని, ఎస్పీ విజయరావు ఇచ్చిన సమాచారంతో సిబ్బందిని అప్రమత్తం చేయగా అన్నంపల్లి క్రాస్‌ రోడ్డు వద్ద నిఘా ఉంచారని చెప్పారు.

Tags

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×