BigTV English

Nellore Redsanders Smugglers : తమిళనాడుకు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న ముఠా అరెస్ట్

Nellore Redsanders Smugglers : తమిళనాడుకు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న ముఠా అరెస్ట్

Nellore Redsanders Smugglers : నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం అన్నంపల్లి అటవీ ప్రాంతంలో ఎర్రచందనం చెట్లను నరికి దుంగలను అక్రమ రవాణా చేస్తున్న ఆరుగురు తమిళ కూలీలను అరెస్టు చేసినట్లు కావలి డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. తమిళనాడుకు చెందిన కుప్పన్‌ అనే వ్యక్తి ఎర్రందనం చెట్లను నరికే ఆరుగురు కూలీలను వెంటబెట్టుకొని ఈనెల 21న అన్నంపల్లి అటవీ ప్రాంతంలోకి ప్రవేశించారన్నారు. ఎర్రచందనం చెట్లను నరికి వాటిని దుంగలుగా చేసి తమిళనాడుకు గురువారం సాయంత్రం రవాణా చేసేందుకు సిద్ధమయ్యారని, ఎస్పీ విజయరావు ఇచ్చిన సమాచారంతో సిబ్బందిని అప్రమత్తం చేయగా అన్నంపల్లి క్రాస్‌ రోడ్డు వద్ద నిఘా ఉంచారని చెప్పారు.



Tags

Related News

Viveka Murder Case: వివేకా హత్యకేసు విచారణలో కీలక మలుపు..

ZPTC Fightings: భగ్గుమన్న పులివెందుల.. మంత్రి ఎదుటే కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు

Pulivendula ZPTC: పులివెందుల, ఒంటమిట్టలో ముగిసిన పోలింగ్

AP Free Bus Scheme: ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం – స్త్రీశక్తి పథకంపై సీఎం సమీక్ష

AP Asha Workers: ఆశా వర్కర్లకు ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్.. ఆరోగ్యం, భవిష్యత్తు భరోసా!

Pulivendula ZPTC: ఏపీ పాలిటిక్స్ @ పులివెందుల

Big Stories

×