BigTV English

Nellore Redsanders Smugglers : తమిళనాడుకు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న ముఠా అరెస్ట్

Nellore Redsanders Smugglers : తమిళనాడుకు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న ముఠా అరెస్ట్

Nellore Redsanders Smugglers : నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం అన్నంపల్లి అటవీ ప్రాంతంలో ఎర్రచందనం చెట్లను నరికి దుంగలను అక్రమ రవాణా చేస్తున్న ఆరుగురు తమిళ కూలీలను అరెస్టు చేసినట్లు కావలి డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. తమిళనాడుకు చెందిన కుప్పన్‌ అనే వ్యక్తి ఎర్రందనం చెట్లను నరికే ఆరుగురు కూలీలను వెంటబెట్టుకొని ఈనెల 21న అన్నంపల్లి అటవీ ప్రాంతంలోకి ప్రవేశించారన్నారు. ఎర్రచందనం చెట్లను నరికి వాటిని దుంగలుగా చేసి తమిళనాడుకు గురువారం సాయంత్రం రవాణా చేసేందుకు సిద్ధమయ్యారని, ఎస్పీ విజయరావు ఇచ్చిన సమాచారంతో సిబ్బందిని అప్రమత్తం చేయగా అన్నంపల్లి క్రాస్‌ రోడ్డు వద్ద నిఘా ఉంచారని చెప్పారు.



Tags

Related News

AP GST Collections: ప‌న్నుల రాబ‌డిలో ప‌రుగులు తీస్తున్న ఏపీ.. సెప్టెంబ‌ర్ నెలలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వ‌సూళ్లు

AP Heavy Rains: తీవ్ర వాయుగుండం.. ఈ జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్.. ప్రజలు బయటకు రావొద్దు

Visakha Heavy Rains: వాయుగుండం ఎఫెక్ట్.. విశాఖలో భారీ వర్షాలు, గాలుల బీభత్సం

Kurnool News: దసరా ఫెస్టివల్.. రాత్రికి దేవరగట్టులో కర్రల సమరం.. భారీగా ఏర్పాటు

Jagan Vs Chandrababu: సీఎం చంద్రబాబుపై జగన్ మరో అస్త్రం.. ఇప్పటికైనా మేలుకో, లేకుంటే

Vijayawada Durga Temple: దసరా రోజున వీఐపీ దర్శనాలు లేవు.. కృష్ణానది ఉద్ధృతితో తెప్పోత్సవం రద్దు: దుర్గగుడి ఈవో

Kendriya Vidyalayas: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. నాలుగు కొత్త కేంద్రీయ విద్యాలయాలకు గ్రీన్ సిగ్నల్.. దేశవ్యాప్తంగా 57 కేవీలు

CM Chandrababu: 2029 నాటికి ప్రతి ఒక్కరికీ ఇల్లు.. అక్టోబర్ 4న వారి ఖాతాల్లో రూ.15 వేలు: సీఎం చంద్రబాబు

Big Stories

×