E-Paper
Advertisement

Nellore Redsanders Smugglers : తమిళనాడుకు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న ముఠా అరెస్ట్

Nellore Redsanders Smugglers : తమిళనాడుకు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న ముఠా అరెస్ట్
Advertisement

Nellore Redsanders Smugglers : నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం అన్నంపల్లి అటవీ ప్రాంతంలో ఎర్రచందనం చెట్లను నరికి దుంగలను అక్రమ రవాణా చేస్తున్న ఆరుగురు తమిళ కూలీలను అరెస్టు చేసినట్లు కావలి డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. తమిళనాడుకు చెందిన కుప్పన్‌ అనే వ్యక్తి ఎర్రందనం చెట్లను నరికే ఆరుగురు కూలీలను వెంటబెట్టుకొని ఈనెల 21న అన్నంపల్లి అటవీ ప్రాంతంలోకి ప్రవేశించారన్నారు. ఎర్రచందనం చెట్లను నరికి వాటిని దుంగలుగా చేసి తమిళనాడుకు గురువారం సాయంత్రం రవాణా చేసేందుకు సిద్ధమయ్యారని, ఎస్పీ విజయరావు ఇచ్చిన సమాచారంతో సిబ్బందిని అప్రమత్తం చేయగా అన్నంపల్లి క్రాస్‌ రోడ్డు వద్ద నిఘా ఉంచారని చెప్పారు.

Tags

Related News

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై సీఎం చంద్రబాబు బిగ్ అనౌన్స్‌మెంట్.. రైతులకు అదిరిపోయే తీపి కబురు!

అనితకు క్షమాపణ చెప్పేది లేదు.. గుంటూరులో అంబటి రాంబాబు హాట్ కామెంట్స్!

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Big Stories

Advertisement
×