E-Paper
Advertisement

APPSC: గ్రూప్-1 ఫలితాలు వచ్చేశాయ్..

APPSC: గ్రూప్-1 ఫలితాలు వచ్చేశాయ్..

APPSC: ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి.  కాసేపటి క్రితమే ఏపీపీఎస్సీ అధికారులు గ్రూప్-1 ఫలితాలను విడుదల చేశారు. మే 3 నుంచి 9 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇంటర్వ్యూకు 1: 2 నిష్పత్తిలో ఏపీపీఎస్సీ అభ్యర్థులను ఎంపిక చేసింది. ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకు ఇంటర్వ్యూలు జరగనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. నెల రోజుల్లోనే ఫలితాలను విడుదల చేసినట్టు తెలిపారు.

గ్రూప్-1 మెయిన్స్  పరీక్షలకు దాదాపు 4వేల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారని అధికారులు చెప్పారు. మొత్తం 81 గ్రూప్-1 పోస్టులకు 2024, మార్చి 17వ తేదీన ప్రిలిమ్స్ పరీక్ష‌ను ఏపీపీఎస్సీ నిర్వహించిన విషయం తెలిసిందే.

ALSO READ: UPSC Notification: యూపీఎస్సీలో భారీగా ఉద్యోగాలు.. ఇంకా 2 రోజులే గడువు

 

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×