BigTV English

APPSC: గ్రూప్-1 ఫలితాలు వచ్చేశాయ్..

APPSC: గ్రూప్-1 ఫలితాలు వచ్చేశాయ్..

APPSC: ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి.  కాసేపటి క్రితమే ఏపీపీఎస్సీ అధికారులు గ్రూప్-1 ఫలితాలను విడుదల చేశారు. మే 3 నుంచి 9 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇంటర్వ్యూకు 1: 2 నిష్పత్తిలో ఏపీపీఎస్సీ అభ్యర్థులను ఎంపిక చేసింది. ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకు ఇంటర్వ్యూలు జరగనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. నెల రోజుల్లోనే ఫలితాలను విడుదల చేసినట్టు తెలిపారు.


గ్రూప్-1 మెయిన్స్  పరీక్షలకు దాదాపు 4వేల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారని అధికారులు చెప్పారు. మొత్తం 81 గ్రూప్-1 పోస్టులకు 2024, మార్చి 17వ తేదీన ప్రిలిమ్స్ పరీక్ష‌ను ఏపీపీఎస్సీ నిర్వహించిన విషయం తెలిసిందే.

ALSO READ: UPSC Notification: యూపీఎస్సీలో భారీగా ఉద్యోగాలు.. ఇంకా 2 రోజులే గడువు


 

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×