BigTV English
Advertisement

APPSC: గ్రూప్-1 ఫలితాలు వచ్చేశాయ్..

APPSC: గ్రూప్-1 ఫలితాలు వచ్చేశాయ్..

APPSC: ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి.  కాసేపటి క్రితమే ఏపీపీఎస్సీ అధికారులు గ్రూప్-1 ఫలితాలను విడుదల చేశారు. మే 3 నుంచి 9 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇంటర్వ్యూకు 1: 2 నిష్పత్తిలో ఏపీపీఎస్సీ అభ్యర్థులను ఎంపిక చేసింది. ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకు ఇంటర్వ్యూలు జరగనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. నెల రోజుల్లోనే ఫలితాలను విడుదల చేసినట్టు తెలిపారు.


గ్రూప్-1 మెయిన్స్  పరీక్షలకు దాదాపు 4వేల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారని అధికారులు చెప్పారు. మొత్తం 81 గ్రూప్-1 పోస్టులకు 2024, మార్చి 17వ తేదీన ప్రిలిమ్స్ పరీక్ష‌ను ఏపీపీఎస్సీ నిర్వహించిన విషయం తెలిసిందే.

ALSO READ: UPSC Notification: యూపీఎస్సీలో భారీగా ఉద్యోగాలు.. ఇంకా 2 రోజులే గడువు


 

Related News

Karthika Vanabhojanam: ఐదేళ్ల విరామం తర్వాత.. తిరుమలలో వైభవంగా కార్తీక వన భోజన మహోత్సవం

CM Progress Report: లక్షా 2 వేల కోట్ల పెట్టుబడులు.. 85 వేల 570 ఉద్యోగాలు.. చంద్రబాబు యాక్షన్ ప్లాన్

CM Chandra Babu: ఇదే లాస్ట్ వార్నింగ్.. ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి.. మహిళకు గాయాలు

Vidadala Rajini: రజిని కొత్త రచ్చ.. పోలీసులపై ఫైర్

Janasena X Account: జనసేన అధికారిక ‘ఎక్స్’ ఖాతా హ్యాక్.. వరుసగా అనుమానాస్పద పోస్టులు

Pawan Kalyan: కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ప్రారంభించిన.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Nara Lokesh: బీహార్ ఎన్నికల్లో బీజేపీ తరపున మంత్రి నారా లోకేష్ ప్రచారం..

Big Stories

×