E-Paper
Advertisement
TTD Laddu Case: కంచే చేను మేసినట్లు.. ఫిర్యాదు చేసిన వారే నిందితులుగా.. తిరుమల లడ్డూ కేసులో ట్విస్ట్!
Janasena Party: విజయవాడ జనసేన మీటింగ్‌లో రచ్చ.. ఒకరినొకరు కొట్టుకున్న నేతలు.. మీడియాపై దాడి..!
Peddareddy House Arrest: తాడిపత్రిలో హైటెన్షన్.. పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్
Minister Lokesh: బయటకు చెప్పిన మంత్రి లోకేష్..  వారి భవిష్యత్ కోసమే, రేపో మాపో నిర్ణయం
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్.. నిన్న సాయిరెడ్డి, నేడు మిథున్‌రెడ్డి, రేపు ఎవరికి నోటీసులు?
Visakha Railway Station: విశాఖ రైల్వేస్టేషన్‌లో ‘రోబో పోలీస్’.. దేశంలో తొలిసారి, డ్యూటీ మాటేంటి?
Vijayasai Reddy: జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు.. విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan: కుట్రలను తిప్పికొడదాం.. పార్టీ ప్రతిష్ఠను కాపాడదాం.. జనసైనికులకు పవన్ కళ్యాణ్ పిలుపు

Pawan Kalyan: కుట్రలను తిప్పికొడదాం.. పార్టీ ప్రతిష్ఠను కాపాడదాం.. జనసైనికులకు పవన్ కళ్యాణ్ పిలుపు

Pawan Kalyan: జనసేన పార్టీపై ఎటువంటి దుష్టశక్తుల దృష్టి పడకుండా నిరంతరం కాపుకాస్తున్న జనసైనికులు, వీర మహిళలు, నాయకులు సర్వదా ప్రశంసనీయులని ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. పార్టీకి చెందిన కొందరు ముఖ్య నాయకులతో సమావేశమైన ఆయన..  పార్టీ సంస్థాగత అంశాలపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పార్టీ ప్రయాణం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఎదురవుతున్న సవాళ్లపై విస్తృతంగా చర్చించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..  ఇటీవలి కాలంలో వ్యక్తుల మధ్య జరుగుతున్న […]

YS jagan : పాదయాత్రనే నమ్ముకున్న జగన్..!
Jagan On CM Chandrababu:  సీఎం చంద్రబాబుపై జగన్ ఆగ్రహం..  ఆ ఆలోచన వచ్చిందా?  మళ్లీ క్రెడిట్ చోరీ
AP Liquor Scam: లిక్కర్ స్కామ్‌లో సంచలనం.. ఈడీ ముందుకు విజయసాయి రెడ్డి.. ఏం జరగబోతోంది?
AP Politics: ఏపీలో నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ..  కూటమిలో మిత్రుల మధ్య చర్చ.. త్వరలో ఢిల్లీకి నేతలు
AP Investments: దావోస్‌లో చంద్రబాబు, లోకేష్ ఇన్వెస్ట్‌మెంట్ వేట.. ఏఐ, ఫిన్‌టెక్ రంగాల్లో భారీ ఒప్పందాలు!

AP Investments: దావోస్‌లో చంద్రబాబు, లోకేష్ ఇన్వెస్ట్‌మెంట్ వేట.. ఏఐ, ఫిన్‌టెక్ రంగాల్లో భారీ ఒప్పందాలు!

AP Investments: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) 2026 సదస్సులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ద్వయం గ్లోబల్ టెక్ దిగ్గజాలతో వరుస భేటీలు నిర్వహిస్తూ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు, అత్యాధునిక సాంకేతికతను ఆహ్వానిస్తున్నారు. ఏఐ (AI), డేటా సెంటర్లు, పర్యాటకం, పారిశ్రామిక రంగాల్లో ఏపీని గ్లోబల్ హబ్‌గా మార్చేలా కీలక ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఏఐ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను […]

YS Jagan: మాట తప్పను.. మడమ తిప్పను.. మళ్లీ ప్రజల వద్దకే వెళ్తాను.. వైఎస్ జగన్

YS Jagan: మాట తప్పను.. మడమ తిప్పను.. మళ్లీ ప్రజల వద్దకే వెళ్తాను.. వైఎస్ జగన్

YS Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ పాదయాత్ర అస్త్రాన్ని ప్రయోగించబోతున్నారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఏలూరు నియోజకవర్గ కేడర్‌తో జరిగిన ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులపై జగన్ దిశానిర్దేశం చేస్తూ, “నేను మరో ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర మొదలుపెడతాను. ఆపై సుమారు ఏడాదిన్నర పాటు నిరంతరం ప్రజల మధ్యే ఉంటాను” అని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంపై […]

Big Stories

×