E-Paper
Advertisement
Republic Day: గణతంత్ర వేడుకలకు ఆహ్వానం.. అంధుల క్రికెట్ కెప్టెన్ దీపికకు రాష్ట్రపతి లేఖ
Vivekananda Case: వివేకా హత్య కేసు కీలక మలుపు.. సునీత పిటిషన్‌పై వచ్చేవారం సుప్రీంలో విచారణ
Online Fraud Alert: మయన్మార్ సైబర్ నరకం నుంచి 120 మంది ఏపీ యువకుల రక్షణ: సీఐడీ ఆపరేషన్ సక్సెస్!
CM Chandrababu: సందడే సందడి.. మకాం మార్చిన చంద్రబాబు, ఆ మూడు రోజులు అక్కడే
Skill Development Case: సీఎం చంద్రబాబు భారీ ఊరట.. స్కిల్ స్కాం కేసును క్లోజ్ చేసిన ఏసీబీ కోర్టు
Liquor Price Hike: సంక్రాంతి వేళ మందు బాబులకు షాక్.. 10 రూపాయల చొప్పున పెంచిన ఏపీ ప్రభుత్వం
Kakinada District: సంక్రాంతి వేళ ఆ గ్రామంలో పెను విషాదం, మంటల్లో బూడిదైన పదుల సంఖ్యలో ఇళ్లు
Gunda Appala Suryanarayana: మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ కన్నుమూత
AP Govt: ఏపీ సర్కార్ సంక్రాంతి కానుక.. ఉద్యోగులు, కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు క్లియర్
Atreyapuram Utsav 2026: ఆత్రేయపురం సంక్రాంతి సంబరాలు అదుర్స్.. డ్రాగన్ పడవల పోటీలతో ఫుల్ జోష్
NHAI Guinness World Records: గిన్నీస్ రికార్డులు క్రియేట్ చేసిన విజయవాడ ఎకనామిక్ కారిడార్‌.. సీఎం అభినందనలు
Tdp vs ysrcp : వెల్‌కమ్ టు ఏపీ.. టీడీపీ vs వైసీపీ డైలాగ్ వార్

Tdp vs ysrcp : వెల్‌కమ్ టు ఏపీ.. టీడీపీ vs వైసీపీ డైలాగ్ వార్

ఏపీలో సంక్రాంతి సంబురాలు మొదలయ్యాయి. ఇప్పటికే హైదరాబాద్‌లో నివాసం, ఉద్యోగాలు చేస్తున్నవారంతా సొంతూళ్లకు పయనమయ్యారు. రెండ్రోజుల నుంచే ఏపీకి వెళ్లే రహదారులు కిక్కిరిసిపోతున్నాయి. ముఖ్యంగా విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఇక సంక్రాంతి స్పెషల్‌గా ఉత్తరాంధ్రలో పందెం రాయుళ్లు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.రాజకీయ నాయకులు సైతం వారికి సహకరిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఏడాదికి ఒక్కసారి వచ్చే సంక్రాంతి కోసం ఏపీలో నెల ముందు నుంచే ఏర్పాట్లు జరుగుతుంటాయి. రాష్ట్ర ప్రభుత్వం సైతం సంక్రాంతి పండుగకు […]

Ravi Naidu on Roja: రాష్ట్రానికి పట్టిన దరిద్రం.. రోజా, కొడాలి నాని, పేర్ని నాని’
CM Chandrababu: నోరు విప్పిన సీఎం చంద్రబాబు..  ఇప్పుడు పోలవరం-నల్లమల ప్రాజెక్టు,  ఆనాడు కాళేశ్వరం

CM Chandrababu: నోరు విప్పిన సీఎం చంద్రబాబు.. ఇప్పుడు పోలవరం-నల్లమల ప్రాజెక్టు, ఆనాడు కాళేశ్వరం

CM Chandrababu: పోలవరం-నల్లమల సాగర్ లింకు ప్రాజెక్టుపై మరోసారి నోరు విప్పారు సీఎం చంద్రబాబు. ఈ ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం లేదన్నారు. ఇప్పటికే తెలంగాణకు అప్పీల్ చేశామన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే మిగులు జలాలను ఇరు రాష్ట్రాలు వాడుకోవచ్చని తెలియజేశారు.  నోరు విప్పిన సీఎం చంద్రబాబు సోమవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు ఆదాయార్జన, కేంద్ర పథకాలు, పీపీపీ ప్రాజెక్టులపై సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి అన్ని జిల్లాల కలెక్టర్లు వర్చువల్‌గా హాజరై వివిధ అంశాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. […]

Big Stories

Advertisement
×