E-Paper
Advertisement

Pawan kalyan tour in pithapuram: షెడ్యూళ్లలో మార్పులు.. పిఠాపురానికి డిప్యూటీ సీఎం, నారసింహ వారాహి సేన ఏర్పాటు?

Pawan kalyan tour in pithapuram: షెడ్యూళ్లలో మార్పులు.. పిఠాపురానికి డిప్యూటీ సీఎం, నారసింహ వారాహి సేన ఏర్పాటు?
Advertisement

Pawan kalyan tour in pithapuram: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. నేతలు పార్టీల మారడం కాసేపు పక్కనబెడితే.. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన ఆలోచనలకు శ్రీకారం చుట్టారు.

ఈ నేపథ్యంలో సోమవారం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురానికి రానున్నారు. తొలుత రెండురోజుల పర్యటన ఖరారు చేసినప్పటికీ, కేవలం ఒక్కరోజుకే కుదించినట్టు తెలుస్తోంది. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.. మరి కొన్ని ప్రారంభోత్సవాలు చేయనున్నారట.

Advertisement

సోమవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు పిఠాపురంలో అడుగుపెట్టనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. గన్నవరం నుంచి రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నేరుగా కాకినాడ మీదుగా పిఠాపురం వెళ్లనున్నారు.

ససాతన ధర్మాన్ని కాపాడేందుకు నారసింహ వారాహి సేన విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే జనసేనలో ఇదొక విభాగం అన్నమాట. ఇటు ఏపీ, అటు తెలంగాణలోనూ ఈ విభాగం పని చేయనుంది. దీని ద్వారా అన్ని మతాలను గౌరవిస్తామని ఆ మధ్య తిరుపతి వారాహి సభలో ఓపెన్‌గా చెప్పారు పవన్ కల్యాణ్.

Advertisement

ALSO READ: కార్తీక సోమవారం  ఎఫెక్ట్.. పుష్కరిణి వద్ద రద్దీ.. తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో రాక.. దర్శనానికి ఎన్ని గంటల సమయమంటే?

పిఠాపురం వేదికగా సనాతన ధర్మం పరిరక్షణకు కొత్తగా ఓ విభాగాన్ని పవన్‌ కల్యాణ్ ప్రారంభిస్తారని హిందూ సంఘాలు భావిస్తున్నాయి. అయితే షెడ్యూళ్లలో మార్పులు జరగడంతో కేవలం శంకు స్థాపనలు, ప్రారంభోత్సవాలకు డిప్యూటీ సీఎం పరిమితం కావచ్చని అంటున్నారు.

ఇంతకీ పవన్ మదిలో ఏముంది? హిందూ సంఘాలు భావించినట్టుగా పిఠాపురంలో పరిరక్షణకు ప్రత్యేకంగా వింగ్‌ను ఏర్పాటు చేస్తారా? సమయంలో లేదని కొద్దిరోజులు బ్రేక్ ఇస్తారా? అన్నది వెయిట్ అండ్ సీ.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×