E-Paper
Advertisement

Viveka Murder Case: షర్మిల సాక్ష్యం.. అవినాశ్‌ను ఇరికించేశారా?

Viveka Murder Case: షర్మిల సాక్ష్యం.. అవినాశ్‌ను ఇరికించేశారా?
Advertisement
Viveka case latest updates

Viveka case latest updates(AP breaking news today) : వివేకా మర్డర్ కేసులో మళ్లీ అప్‌డేట్స్ వస్తున్నాయ్. సీబీఐ ఛార్జ్‌షీట్‌ విషయాలు వెలుగు చూస్తున్నాయి. అందులో భాగంగా.. గతంలో షర్మిల ఇచ్చిన సాక్ష్యం ఇప్పుడు రాజకీయంగా కలకలం రేపుతోంది.

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో.. వైఎస్‌ షర్మిలను 259వ సాక్షిగా కోర్టుకు వాంగ్మూలం సమర్పించింది సీబీఐ. గత అక్టోబర్‌ 7న ఢిల్లీలో సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు షర్మిల. తన దగ్గర ఆధారాలు లేవు కానీ.. రాజకీయ కారణాలతోనే బాబాయ్ హత్య జరిగిందని తెలిపారు. హత్యకు.. కుటుంబ, ఆర్థిక అంశాలు కారణాలు కాకపోవచ్చని.. మరో పెద్ద కారణమే ఉందని షర్మిల సీబీఐకి చెప్పినట్టు తాజాగా తెలిసింది. సాక్షిగా షర్మిల చెప్పిన విషయం.. పరోక్షంగా అవినాశ్‌రెడ్డినే టార్గెట్ చేశాయని అంటున్నారు.

Advertisement

మరోవైరు, ఇదే అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ రియాక్ట్ అయ్యారు. అబ్బాయే బాబాయ్‌ని చంపేశాడని.. అది జగనాసుర రక్త చరిత్ర అని షర్మిల కూడా తేల్చేశారని ట్వీట్ చేశారు. బాబాయ్‌ని చంపింది తన అన్నే కావొచ్చని షర్మిల వాంగ్మూలం ఇచ్చారని.. రాజకీయ కారణాలతోనే హత్య జరిగిందని షర్మిల చెప్పారని అన్నారు. అవినాశ్ కుటుంబానికి వివేకా వ్యతిరేకంగా నిలబడటమే కారణమని షర్మిల వాంగ్మూలం ఇచ్చారని లోకేశ్ ట్వీట్‌లో ప్రస్తావించారు.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×