E-Paper
Advertisement

ST SC Atrocity Case on Buggana: అడ్డంగా బుక్కైన మంత్రి బుగ్గన.. అసలేం జరిగింది..?

ST SC Atrocity Case on Buggana: అడ్డంగా బుక్కైన మంత్రి బుగ్గన.. అసలేం జరిగింది..?
Advertisement

ST SC Atrocity Case on Buggana: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్ ముగిసింది. పోలింగ్ రోజున మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో ఎలా వ్యవహరించారనే దానిపై కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఈ జాబితాలో తొలుత బుక్కయ్యారు ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఆయనపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. సోమవారం పోలింగ్ రోజున ఏం జరిగిందన్న డీటేల్స్ వెళ్తే.. ఉమ్మడి కర్నూలు జిల్లా డోన్ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు బుగ్గన.

Advertisement

పోలింగ్ సమయంలో ఓ బూత్ వద్దకు బుగ్గనతోపాటు ఆయన అనుచరులు వెళ్లారు. అక్కడ ఏం జరిగిందనేది కాసేపు పక్కనబెడితే… స్వతంత్ర అభ్యర్థి పీఎన్ బాబు కారుపై బుగ్గన అనుచరులు దాడికి పాల్పడ్డారు. అంతేకాదు తనను కులం పేరుతో దూషించి, తన వాహనాన్ని డ్యామేజ్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read: అర్థరాత్రి జనసేన ఆందోళన, ఈవీఎంలు ప్రైవేటు కారులో తరలింపుపై

Advertisement

అసలే ఎన్నికల అమల్లో ఉండడంతో పోలీసులు కూడా బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మంత్రి బుగ్గనతోపాటు ఆయన అనుచరులు 30మందిపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ మేరకు స్థానిక పోలీసులు ఈ విషయాన్ని వెల్లడించారు.

Related News

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

Big Stories

Advertisement
×