E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

‘Rjadhani Files’ movie interruption: ‘రాజధాని ఫైల్స్‌’ సినిమాపై హైకోర్టు బ్రేకులు.. అర్ధంతరంగా నిలిపివేసిన అధికారులు!

‘Rjadhani Files’ movie interruption: ‘రాజధాని ఫైల్స్‌’ సినిమాపై హైకోర్టు బ్రేకులు.. అర్ధంతరంగా నిలిపివేసిన అధికారులు!
Advertisement

The High Court brakes on the movie ‘Rajadhani Files’: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అమరావతి రాజధాని అంశంపై తెరకెక్కిన చిత్రం ‘రాజధాని ఫైల్స్’. ఈ చిత్రానికి హైకోర్టులో ఎదురుదేబ్బ తగిలింది. సినిమా విడుదల నిలిపి వేయాలని కోరుతు పైసీసీ నేతలు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం తాత్కాలిక స్టే ఉత్తర్వులు జారీ చేసింది.

దీంతో ఈ రోజు విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. విజయవాడలోని ట్రెండ్‌సెట్‌ మాల్‌లో అర్ధాంతరంగా ఈ సినిమా ప్రదర్శనను రెవెన్యూ అధికారలు నిలిపివేశారు. సినిమాను మధ్యలో ఆపివేయడంపై చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము టికెట్లు కొని చూస్తుంటే మధ్యలో నిలిపివేయడం సరికాదు అని ప్రశ్నించారు.

Advertisement

హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో చిత్రాన్ని ప్రదర్శించవద్దని నోటీసులు ఇచ్చారని.. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతోనే నిలిపివేశామని అధికారులు పేర్కొన్నారు. దానికి సంబంధించిన ఆర్డర్ కాపీని చూపించాలని ప్రేక్షకులు పట్టుబట్టారు.

Read More: ఐదేళ్లు అధికారాన్ని ఇస్తే ఏం చేశారు.. హైదరాబాద్ రాజధాని కొనసాగింపుపై షర్మిల మండిపాటు

Advertisement

ఇదిలా ఉండగా మరోపైపు గుంటూరు జిల్టా ఉండవల్లిలో సినిమా ప్రరదర్శన నిలిపివేయడంతో.. రైతులు ధర్నాకు దిగారు. ఉండవల్లి రామకృష్ణ థియేటర్‌లో సినిమా ప్రదర్శన నిలిపివేశారు. ఈ నేపథ్యంలో థియేటర్ వద్ద తెదేపా నేతలతో కలిసి రైతులు ఆందోళన చేపట్టారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సినిమాను నిలిపివేసినట్లు యాజమాన్యం తెలిపింది.

Related News

తల్లికి వందనం పథకం.. నిధుల విడుదలపై సీఎం చంద్రబాబు క్లారిటీ, ఒక్కసారి చెక్ చేసుకోండి

Vijayawada: సాయికృష్ణ కేసులో కీలక విషయాలు.. పోలీసు కస్టడీలో మృతి, మృతదేహం మాటేంటి?

సాయిబాబాపై ఆనం వివాదాస్పద వ్యాఖ్యలు.. నేనూ ఆయన భక్తుడినే అంటూ..

సీఐ కాపునే, బాధితుడు కాపు కులస్తుడే.. పవన్‌పై నోరుపారేసుకుంటే సహించం: సీఎం

సాయికృష్ణ అదృశ్యం కేసు.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన సీఐ నాగరాజు, న్యాయస్థానం ముందుకు

రాయలసీమలో బంగారం అమ్మకం, జొన్నగిరి గోల్డ్ మైన్స్ ప్రాజెక్టు.. మరో యూనిట్‌కు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా

ఏపీని కుదిపేస్తున్న బిగ్గెస్ట్ స్కామ్.. ఏకంగా రూ.350 కోట్లు? ఈడీకి లేఖ రాసిన మాజీ ఎంపీ

పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం.. స్పాట్‌లో ఇద్దరు కార్మికులు మృతి, ఘటన ఎలా జరిగింది?

Big Stories

×