E-Paper
Advertisement

‘Rjadhani Files’ movie interruption: ‘రాజధాని ఫైల్స్‌’ సినిమాపై హైకోర్టు బ్రేకులు.. అర్ధంతరంగా నిలిపివేసిన అధికారులు!

‘Rjadhani Files’ movie interruption: ‘రాజధాని ఫైల్స్‌’ సినిమాపై హైకోర్టు బ్రేకులు.. అర్ధంతరంగా నిలిపివేసిన అధికారులు!
Advertisement

The High Court brakes on the movie ‘Rajadhani Files’: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అమరావతి రాజధాని అంశంపై తెరకెక్కిన చిత్రం ‘రాజధాని ఫైల్స్’. ఈ చిత్రానికి హైకోర్టులో ఎదురుదేబ్బ తగిలింది. సినిమా విడుదల నిలిపి వేయాలని కోరుతు పైసీసీ నేతలు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం తాత్కాలిక స్టే ఉత్తర్వులు జారీ చేసింది.

దీంతో ఈ రోజు విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. విజయవాడలోని ట్రెండ్‌సెట్‌ మాల్‌లో అర్ధాంతరంగా ఈ సినిమా ప్రదర్శనను రెవెన్యూ అధికారలు నిలిపివేశారు. సినిమాను మధ్యలో ఆపివేయడంపై చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము టికెట్లు కొని చూస్తుంటే మధ్యలో నిలిపివేయడం సరికాదు అని ప్రశ్నించారు.

Advertisement

హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో చిత్రాన్ని ప్రదర్శించవద్దని నోటీసులు ఇచ్చారని.. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతోనే నిలిపివేశామని అధికారులు పేర్కొన్నారు. దానికి సంబంధించిన ఆర్డర్ కాపీని చూపించాలని ప్రేక్షకులు పట్టుబట్టారు.

Read More: ఐదేళ్లు అధికారాన్ని ఇస్తే ఏం చేశారు.. హైదరాబాద్ రాజధాని కొనసాగింపుపై షర్మిల మండిపాటు

Advertisement

ఇదిలా ఉండగా మరోపైపు గుంటూరు జిల్టా ఉండవల్లిలో సినిమా ప్రరదర్శన నిలిపివేయడంతో.. రైతులు ధర్నాకు దిగారు. ఉండవల్లి రామకృష్ణ థియేటర్‌లో సినిమా ప్రదర్శన నిలిపివేశారు. ఈ నేపథ్యంలో థియేటర్ వద్ద తెదేపా నేతలతో కలిసి రైతులు ఆందోళన చేపట్టారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సినిమాను నిలిపివేసినట్లు యాజమాన్యం తెలిపింది.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×