E-Paper
Advertisement

Tirupati Ladddu Row: లడ్డూ కల్తీపై జగన్ ఎంక్వైరీ కోరడమేంటి? అప్పుడు అధికారంలో ఉన్నది ఆయనే కదా? : షర్మిల

Tirupati Ladddu Row: లడ్డూ కల్తీపై జగన్ ఎంక్వైరీ కోరడమేంటి? అప్పుడు అధికారంలో ఉన్నది ఆయనే కదా? : షర్మిల
Advertisement

YS Sharmila Serious on Jagan over Tirupati Laddu: తిరుమల తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ విషయమై తెలుగు రాష్ట్రాలే కాదు దేశవ్యాప్తంగా సంచలనం రేగుతుంది. దీనిపై కేంద్రం కూడా స్పందించి, వెంటనే అధికారులు నివేదికను సమర్పించాలని ఆదేశించింది. అన్ని పార్టీల నేతలు కూడా ఈ అంశంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.

Also Read: తిరుమల లడ్డూ వివాదం, విచారణ ఆపాలంటూ సుబ్బారెడ్డి పిటిషన్, సాయంత్రానికి రిపోర్ట్

Advertisement

ఈ విషయమై ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల శనివారం గవ్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు. తిరుమల లడ్డూ కల్తీపై సీబీఐ విచారణకు ఆదేశించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆమె గవర్నర్ ను కోరారు.

అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వంపై ఆమె సీరియస్ అయ్యారు. జగన్, వైసీపీ నేతలు దీనిపై ఏ విధంగా ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తారని ఆమె ప్రశ్నించారు. నాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది మీరే కదా..? ఆ లడ్డూకు సంబంధించి కాంట్రాక్టులను మీరే ఓకే చేశారు కదా..? అలాంటప్పుడు మీరెలా ఎంక్వైరీ చేయాలని అడుగుతారంటూ షర్మిల క్వశ్చన్ చేశారు. తమ వినతి పత్రాన్ని స్వీకరించిన గవర్నర్ సానుకూలంగా స్పందించారన్నారు.

Advertisement

Also Read: తిరుపతి లడ్డూ వివాదం.. అముల్ కంపెనీ ఏం చెప్పిందంటే..

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×