E-Paper
Advertisement

CM Chandrababu: ఈవోకు చంద్రబాబు చివాట్లు.. ఆగ్రహంతో ఊగిపోయిన సీఎం

CM Chandrababu: ఈవోకు చంద్రబాబు చివాట్లు.. ఆగ్రహంతో ఊగిపోయిన సీఎం

CM Chandrababu: తిరుపతిలో తొక్కిసలాట ఘటన నేపథ్యంలో సీఎం చంద్రబాబు అక్కడ పర్యటిస్తున్నారు. తొక్కిసలాటకు గల కారణాలను ముఖ్యమంత్రికి మంత్రులు, అధికారులు వివరించారు. తొక్కిసలాట జరిగిన పద్మావతి పార్కును పరిశీలించారు.

గతంలో మాదిరిగానే ఇప్పుడు ఏర్పాట్లు చేశామన్నారు టీటీడీ ఈవో శ్యామల‌రావు. ఈ క్రమంలో ఈవోను ప్రశ్నించారు సీఎం చంద్రబాబు. ఎవరో చేశారని మీరు అలానే చేస్తారా? మీ కంటూ కొత్త ఆలోచనలు లేవా అంటూ ఈవోను ప్రశ్నించారు. టెక్నాలజీని ఎందుకు వినియోగించుకోలేదని సూటిగా ప్రశ్నించారు.

కొత్త ప్రదేశంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఏ విధంగా చేయాలో ముందే అధికారులకు చెప్పలేదా? బాధ్యత తీసుకున్న‌వారు సక్రమంగా చేస్తున్నారో లేదో మానటరింగ్ చేయాల్సిన అవసరం లేదా అంటూ కాసింత ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి ప్రకారం పని చెయ్యడం నేర్చుకోవాలన్నారు. బాధ్యత తీసుకున్నప్పుడు దాని ప్రకారం పని చెయ్యాలన్నారు.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×