E-Paper
Advertisement

CM Chandrababu: ఈవోకు చంద్రబాబు చివాట్లు.. ఆగ్రహంతో ఊగిపోయిన సీఎం

CM Chandrababu: ఈవోకు చంద్రబాబు చివాట్లు.. ఆగ్రహంతో ఊగిపోయిన సీఎం
Advertisement

CM Chandrababu: తిరుపతిలో తొక్కిసలాట ఘటన నేపథ్యంలో సీఎం చంద్రబాబు అక్కడ పర్యటిస్తున్నారు. తొక్కిసలాటకు గల కారణాలను ముఖ్యమంత్రికి మంత్రులు, అధికారులు వివరించారు. తొక్కిసలాట జరిగిన పద్మావతి పార్కును పరిశీలించారు.

గతంలో మాదిరిగానే ఇప్పుడు ఏర్పాట్లు చేశామన్నారు టీటీడీ ఈవో శ్యామల‌రావు. ఈ క్రమంలో ఈవోను ప్రశ్నించారు సీఎం చంద్రబాబు. ఎవరో చేశారని మీరు అలానే చేస్తారా? మీ కంటూ కొత్త ఆలోచనలు లేవా అంటూ ఈవోను ప్రశ్నించారు. టెక్నాలజీని ఎందుకు వినియోగించుకోలేదని సూటిగా ప్రశ్నించారు.

Advertisement

కొత్త ప్రదేశంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఏ విధంగా చేయాలో ముందే అధికారులకు చెప్పలేదా? బాధ్యత తీసుకున్న‌వారు సక్రమంగా చేస్తున్నారో లేదో మానటరింగ్ చేయాల్సిన అవసరం లేదా అంటూ కాసింత ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి ప్రకారం పని చెయ్యడం నేర్చుకోవాలన్నారు. బాధ్యత తీసుకున్నప్పుడు దాని ప్రకారం పని చెయ్యాలన్నారు.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×