BigTV English
Advertisement

CM Chandrababu: ఈవోకు చంద్రబాబు చివాట్లు.. ఆగ్రహంతో ఊగిపోయిన సీఎం

CM Chandrababu: ఈవోకు చంద్రబాబు చివాట్లు.. ఆగ్రహంతో ఊగిపోయిన సీఎం

CM Chandrababu: తిరుపతిలో తొక్కిసలాట ఘటన నేపథ్యంలో సీఎం చంద్రబాబు అక్కడ పర్యటిస్తున్నారు. తొక్కిసలాటకు గల కారణాలను ముఖ్యమంత్రికి మంత్రులు, అధికారులు వివరించారు. తొక్కిసలాట జరిగిన పద్మావతి పార్కును పరిశీలించారు.


గతంలో మాదిరిగానే ఇప్పుడు ఏర్పాట్లు చేశామన్నారు టీటీడీ ఈవో శ్యామల‌రావు. ఈ క్రమంలో ఈవోను ప్రశ్నించారు సీఎం చంద్రబాబు. ఎవరో చేశారని మీరు అలానే చేస్తారా? మీ కంటూ కొత్త ఆలోచనలు లేవా అంటూ ఈవోను ప్రశ్నించారు. టెక్నాలజీని ఎందుకు వినియోగించుకోలేదని సూటిగా ప్రశ్నించారు.

కొత్త ప్రదేశంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఏ విధంగా చేయాలో ముందే అధికారులకు చెప్పలేదా? బాధ్యత తీసుకున్న‌వారు సక్రమంగా చేస్తున్నారో లేదో మానటరింగ్ చేయాల్సిన అవసరం లేదా అంటూ కాసింత ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి ప్రకారం పని చెయ్యడం నేర్చుకోవాలన్నారు. బాధ్యత తీసుకున్నప్పుడు దాని ప్రకారం పని చెయ్యాలన్నారు.


Related News

Chittoor: టీడీపీకి దిక్కెవరు.. ఉమ్మడి చిత్తూరు జిల్లా పై బాబు ప్లాన్ ఏమిటి?

Cyclone Montha: తీరాన్ని తాకిన మొంథా తుఫాన్.. ఇంకో 3 గంటల్లో తీరం దాటనున్న సైక్లోన్

Cyclone Montha: దూసుకొస్తున్న మొంథా.. ఈ ఏడు జిల్లాల్లో తుఫాన్ ఉగ్రరూపం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు

Jagan Tweet: ఆ ట్వీట్ సరే.. జగన్ ఈ ట్వీట్ కూడా వేస్తే బాగుండేది

Cyclone Montha Live Updates: ఈ రాత్రికి మొంథా ఉగ్రరూపం.. ఈ సమయంలో మాత్రం జాగ్రత్త, హెల్ప్ లైన్ నంబర్లు ఇవే..

AP New Districts: అస్తవ్యస్తంగా జిల్లాల విభజన.. పునర్ వ్యవస్థీకరణపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

Viral Video: వైజాగ్‌లో భారీ కొండచిలువ.. 12 అడుగుల పామును చూసి జనం బెంబేలు!

Montha Cyclone Alert: ఏపీపై మొంథా తుపాను పంజా.. తీరంలో రాకాసి అలలు.. పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ

Big Stories

×