E-Paper
Advertisement

TTD Darshan: తిరుమలకు వెళ్లే భక్తులకు హై అలర్ట్.. రెండు రోజులు పాటు వీఐపీ దర్శనాలు రద్దు!

TTD Darshan: తిరుమలకు వెళ్లే భక్తులకు హై అలర్ట్.. రెండు రోజులు పాటు వీఐపీ దర్శనాలు రద్దు!
Advertisement

TTD Darshan: స్కూళ్లకు వేసవి సెలవులు ముగియడంతో పాటుగా వారాంతం రావడంతో తిరుమలలో భారీగా రద్దీ ఏర్పడింది. దీంతో తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో పెరిగిపోయారు. దీంతో అధిక రద్దీ కారణంగా ఎక్కువ మంది భక్తులకు దర్శనాలు కల్పించడం కోసం ఆది, సోమవారం రోజున తిరుమలలో వీఐపీ దర్శనాలను రద్దు చేశారు. ఈ విషయాన్ని టీటీడీ దేవస్థానం అధికారికంగా తెలియచేసింది. దీంతో వీఐపి దర్షనాలు బ్రేక్ వేసినట్టు టీటీడీ దేవస్ధాన అధికారులు తెలిపారు.

దర్షనాలకు బ్రేక్..

దీనితో పాటుగా ఆన్ లైన్‌లో బుకింగ్‌లో కూడా ఎరోజు కారోజు జారీ చేసే (800) శ్రీవారి దర్షన టికేట్లను కూడా రెండు రోజుల పాటు అనగా ఆది, సోమవారం రోజులలో వాటిని కూడా రద్దు చేసినట్టు టీటీడీ అధికారులు తెలిపారు. దీంతో తిరుమల యాత్రకు రావాలను కున్న భక్తులు ఈ విషయాన్ని భక్తులు గమనించగలరని టీటీడీ అధికారులు తెలిపారు.

Advertisement

Also read: ములుగు జిల్లా రైతులకు గుడ్ న్యూస్.. పాత భూసేకరణ ధరలు రద్దు..!

తరలి వస్తున్న భక్తులు..

ప్రస్థుతం తిరుమలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు, మరియు బైట క్యూలైన్లు నిండి బాలాజీ నగర్ ప్రాంతం వరకు శ్రీవారి దర్శనం కోసం భక్తుల వేచి ఉన్నారు. దీంతో తిరుమలకు ఇంకా వేలాదిమంది భక్తులు వచ్చే అవకాశ ఉందని టీటీడీ సీనియర్ అధికారులు తెలిపారు. భక్తులకు అన్నీ సౌకర్యాలు చూస్తూ నిరంతం వారిని పర్యవేక్షిస్తూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ అధికారులు అక్కడ చర్యలు చేపడుతున్నారు.

Advertisement

Also read: Gandhi Hospital: గాంధీ హాస్పిటల్‌లో అడుగడుగునా లంచాల దందా.. రాబంధుల్లా పీక్కుతింటున్న సిబ్బంది..!

Related News

అంతర్జాతీయ నగరం.. అమరావతిపై న్యూయార్క్ టైమ్స్ ప్రత్యేక కథనం! ఆపై సీఎం చంద్రబాబు..

ఆధారాలు పట్టుకుని రండి.. డీఎస్సీపై చర్చకు మేము సిద్ధం.. వైసీపీకి చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్!

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు.. రాజమండ్రి కోర్టుకు హాజరైన ఎమ్మెల్సీ అనంతబాబు!

అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్.. స్టీల్ బ్రిడ్జ్ వద్ద ఆ ‘వంపు’ ఎందుకు?

అమరావతిని ఆపడం ఎవరితరం కాదు.. గ్రేట్ విజన్‌కు మొదటి సక్సెస్ మాత్రమే-సీఎం చంద్రబాబు

శ్రీకాకుళంలో టైటానియం ప్లాంట్‌.. సీఎం చంద్రబాబుతో కరణ్ అదానీ భేటీ, రూ.16 వేల కోట్లు పెట్టుబడులు

భోగాపురం ఎయిర్‌పోర్టులో రాకపోకలు.. ప్రత్యేక విమానంలో బీజేపీ ఎంపీ, టీడీపీ ఎమ్మెల్యే!

ఉప్పాడ తీర రక్షణకు.. ఐఐటీ మద్రాస్‌తో కీలక ఒప్పందం, మాట నిలబెట్టుకున్న పవన్

Big Stories

Advertisement
×