E-Paper
Advertisement

Vizag Steel Plant: సంబరాలు చేసుకుంటున్న విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు.. కారణమేమంటే..?

Vizag Steel Plant: సంబరాలు చేసుకుంటున్న విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు.. కారణమేమంటే..?
Advertisement

Vizag Steel plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. దీంతో కార్మికులు, ఎంప్లాయిస్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. విశాఖ స్టీల్ ప్లాంట్ కీలక ప్రకటన చేసింది. వంద మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించినట్లు తెలిపింది. విశాఖ ఉక్కు పరిశ్రమ 1990 నవంబర్ లో ఉత్పత్తిని ప్రారంభించగా, నేటి వరకు 100 మిలియన్ టన్నుల మైలు రాయిని అధిగమించినట్లు యాజమాన్యం తాజాగా పేర్కొన్నది. ఈ ఏడాది 7.2 మిలియన్ టన్నుల ఉత్పత్తే లక్ష్యంగా పెట్టుకున్నది. కాగా, ముడిసరుకు కొరత కారణంగా 2,3 బ్లాకఫర్నేస్ లు మాత్రమే పనిచేస్తున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. కేంద్రమంత్రి కుమారస్వామి ఇటీవలే ఈ కర్మాగారాన్ని సందర్శించి, అన్ని విభాగాలను పరిశీలించారు. సమస్యలు ప్రధాని దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానంటూ ఆయన హామీ ఇచ్చారు. కర్మాగారం 100 మిలయన్ టన్నుల రికార్డును సాధించడం పట్ల సంబరాలు చేసుకుంటున్నారు ఉద్యోగులు, కార్మికులు.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×