BigTV English
Advertisement

Hyderabad as a Joint Capital: తెరపైకి కొత్త ప్రతిపాదన.. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్.. వైసీపీ కొత్త డిమాండ్

Hyderabad as a Joint Capital: తెరపైకి కొత్త ప్రతిపాదన.. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్.. వైసీపీ కొత్త డిమాండ్
YS Jagan latest news

Hyderabad as a Joint Capital for Andhra and Telangana: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ పై వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని కొనసాగించాలనే కొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. రాజధాని నిర్మించే ఆర్ధిక స్థోమత ఏపీకి లేదన్న ఆయన.. గత ప్రభుత్వం తాత్కాలిక రాజధానిని మాత్రమే నిర్మించిందని చెప్పారు.


విశాఖ రాజధాని అయ్యే వరకూ హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలని.. దానికోసం పెద్దసభలోనూ మాట్లాడతామని వైవీ అన్నారు. ఎన్నికల తర్వాత జగన్ మోహన్ రెడ్డి దానిపై వివరణ ఇస్తారని సుబ్బారెడ్డి అన్నారు.

హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తే మంచిదన్న వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. వైవీ అన్న మాటలు.. ఆయన వ్యక్తిగతమన్న మంత్రి.. ఆ మాటలకు పార్టీ నిర్ణయంతో సంబంధం లేదన్నారు.


Tags

Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×