BigTV English

Hyderabad as a Joint Capital: తెరపైకి కొత్త ప్రతిపాదన.. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్.. వైసీపీ కొత్త డిమాండ్

Hyderabad as a Joint Capital: తెరపైకి కొత్త ప్రతిపాదన.. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్.. వైసీపీ కొత్త డిమాండ్
YS Jagan latest news

Hyderabad as a Joint Capital for Andhra and Telangana: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ పై వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని కొనసాగించాలనే కొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. రాజధాని నిర్మించే ఆర్ధిక స్థోమత ఏపీకి లేదన్న ఆయన.. గత ప్రభుత్వం తాత్కాలిక రాజధానిని మాత్రమే నిర్మించిందని చెప్పారు.


విశాఖ రాజధాని అయ్యే వరకూ హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలని.. దానికోసం పెద్దసభలోనూ మాట్లాడతామని వైవీ అన్నారు. ఎన్నికల తర్వాత జగన్ మోహన్ రెడ్డి దానిపై వివరణ ఇస్తారని సుబ్బారెడ్డి అన్నారు.

హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తే మంచిదన్న వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. వైవీ అన్న మాటలు.. ఆయన వ్యక్తిగతమన్న మంత్రి.. ఆ మాటలకు పార్టీ నిర్ణయంతో సంబంధం లేదన్నారు.


Tags

Related News

Jagan: ప్రతిపక్ష హోదా వల్ల లాభం ఏంటి? ఎమ్మెల్యేలకు ప్రశ్నించే హక్కు ఉండదా? జగన్ లాజిక్ ఏంటి?

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Amaravati News: వైసీపీ స్కెచ్ మామూలుగా లేదు.. సీఎం చంద్రబాబుకు ఆ పోలీసు నోటీసు,అసలు మేటర్ అదే?

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Big Stories

×