BigTV English

YS Sharmila : బీజేపీతో కంటికి కనిపించని పొత్తు.. వైసీపీపై షర్మిల విమర్శనాస్త్రాలు..

YS Sharmila : బీజేపీతో కంటికి కనిపించని పొత్తు.. వైసీపీపై షర్మిల విమర్శనాస్త్రాలు..
AP Political news

YS Sharmila latest news today(AP political news) :

ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల(YS Sharmila) దూకుడుగా ముందుకెళుతున్నారు. ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న ఆమె.. వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తన అన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(CM Jagan Mohan Reddy)ని సూటిగా ప్రశ్నిస్తూ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచుతున్నారు.


తాజాగా విశాఖపట్నంలో కాంగ్రెస్ కార్యకర్తలతో షర్మిల సమావేశమయ్యారు. రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయని విమర్శించారు. పాలక పక్షం, ప్రతిపక్షం బీజేపీతో ములాఖత్‌ అయ్యాయన్నారు. కాషాయ పార్టీతో వైసీపీకి కంటికి కనిపించని పొత్తు ఉందని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్నసమయంలో ప్రత్యేక హోదాపై జగన్ గట్టిగా మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదాపై పోరాటమే చేయలేదన్నారు. గంగవరం పోర్టులో రాష్ట్ర వాటాను అప్పనంగా ఇచ్చేశారని ఆరోపించారు. విశాఖ ఉక్కు కార్మాగారానికి తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. స్వలాభాల కోసం ప్రజాప్రయోజనాలను తాకట్టు పెట్టారని విమర్శించారు.


Related News

CM Progress Report: విదేశీ ప్రతినిధులతో సీఎం భారీ పెట్టుబడులే లక్ష్యం!

AP Rains: రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP Elections: నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. జనవరిలో నోటిఫికేషన్.. నీలం సాహ్ని ప్రకటన!

Toll Plaza Crowd: అమ‌లులోకి కొత్త రూల్స్‌.. టోల్ ప్లాజాల వద్ద భారీగా రద్దీ!

AP Free Coaching: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

Jagan Assembly: ఈ మాస్ ర్యాగింగ్ ని జగన్ తట్టుకోగలరా? వైసీపీ వ్యూహం ఏంటి?

Dasara 2025: దసరా సంబరాలకు ముస్తాబైన ఇంద్రకీలాద్రి.. ఈ ఏడాది 11 రోజుల పాటు ఉత్సవాలు

Vijayawada Durga Festival: 10,000 సీసీ కెమెరాలతో.. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులకు భారీ బందోబస్తు

Big Stories

×