BigTV English
Advertisement

YS Sharmila : ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టనున్న షర్మిల.. ముహూర్తం ఫిక్స్..

YS Sharmila : ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టనున్న షర్మిల.. ముహూర్తం ఫిక్స్..

YS Sharmila : ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలిగా నియమితులైన వైఎస్‌ షర్మిల ఆదివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆమె శనివారం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఇడుపులపాయకు బయల్దేరతారు. శనివారం సాయంత్రం 4 గంటలకు YSR ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తారు. ఆదివారం కడప నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు చేరుకుంటారు.


ఆదివారం ఉదయం 11 గంటలకు PCC చీఫ్ గా షర్మిల బాధ్యతలు స్వీకరిస్తారు. ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రమాణస్వీకారానికి ఏపీ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్కం ఠాకూర్‌, మయప్పన్‌తో పాటు, సీనియర్‌ నాయకులు హాజరు కానున్నారు.

PCC చీఫ్‌ పదవితో షర్మిల యాక్టివ్‌ అవుతున్నారు. సీనియర్ నేతల మద్దతు కూడగట్టే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు. అందులో భాగంగా గతంలో తన తండ్రి వైఎస్‌తో సన్నిహితంగా ఉన్న నేతలతో మంతనాలు జరుపుతున్నారు. వైఎస్ మృతి తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న పలువురు నేతలతో ఫోన్లో చర్చలు జరుపుతున్నారు. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక నేరుగా కలిసి మద్దతు కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. సీనియర్ల సహకారం, సూచనలు ఎంతో అవసరమని భావిస్తున్న షర్మిల.. కడప జిల్లాలో సైలెంట్‌గా ఉన్న నేతలను పార్టీలోకి ఆహ్వానించే దిశగా అడుగులు వేస్తున్నారు.


Related News

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Tirupati Laddu Controversy: తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ దూకుడు.. కీలక నిందితుడు అరెస్ట్

Big Stories

×