E-Paper
Advertisement

Srikanth Akarapu

Senior Sub Editor Srikanthvarma1201@gmail.com

శ్రీకాంత్‌కు జర్నలిజంలో ఏడేళ్ల ఎక్స్ పీరియన్స్ ఉంది. గతంలో సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజంలో శిక్షణ పొందారు. అనంతరం సిటీవిజన్ (జీ న్యూస్), దిశ వెబ్ సైట్, వే2న్యూస్ యాప్‌లో పని చేశారు. ప్రస్తుతం బిగ్ టీవీ వెబ్ సైట్‌లో పొలిటికల్, వైరల్, జాబ్స్, ఎడ్యుకేషనల్ వార్తలు రాస్తున్నారు.

చిత్తశుద్ధి లేని బీజేపీని చిత్తు చేయండి.. కవిత సంచలన విమర్శలు

చిత్తశుద్ధి లేని బీజేపీని చిత్తు చేయండి.. కవిత సంచలన విమర్శలు

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వానికి మహిళా సాధికారతపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఈ పరిణామం మరోసారి నిరూపించిందని ఆమె విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఆమె ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ కేంద్రంలోని అధికార పార్టీ అనుసరిస్తున్న ద్వంద్వ నీతిని ఎండగట్టారు. మహిళా బిల్లును డీలిమిటేషన్ ప్రక్రియతో ముడిపెట్టడం వల్లే అది లోక్‌సభలో వీగిపోయిందని కవిత విశ్లేషించారు. చట్టసభల్లో మహిళలకు […]

నా ఫస్ట్ టార్గెట్ బీఆర్ఎస్.. ఎవరినీ విడిచిపెట్టను, కవిత సంచలనం

నా ఫస్ట్ టార్గెట్ బీఆర్ఎస్.. ఎవరినీ విడిచిపెట్టను, కవిత సంచలనం

కల్వకుంట్ల కవిత గత పదేళ్ల బిఆర్ఎస్ పాలనపై ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై తనదైన శైలిలో స్పందించారు. సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న పార్టీగా బీఆర్ఎస్ ప్రజలకు చేరువయ్యే క్రమంలో ఎక్కడో విఫలమైందనే సంకేతాలు ఆమె మాటల్లో వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా కేటీఆర్ పాదయాత్ర ప్రకటనపై ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో ఆయన నేరుగా ప్రజల్లోకి వెళ్లలేదని విమర్శించారు. ఇప్పుడు ప్రజలను చూసేందుకే ఆయన పాదయాత్రకు సిద్ధమవుతున్నట్లు అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజల […]

BREAKING: మోదీ సర్కార్‌కు బిగ్ షాక్.. వీగిపోయిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు
తుది అంకానికి డీలిమిటేషన్.. రాత్రి 7 గంటలకు ఓటింగ్, బిల్లు గట్టెక్కుతుందా?
వైజాగ్ మెట్రో.. ప్రైవేట్ భూసేకరణకు సర్వం సిద్ధం, డబుల్ డెక్కర్ కారిడార్‌తో ట్రాఫిక్ కష్టాలకు చెక్

వైజాగ్ మెట్రో.. ప్రైవేట్ భూసేకరణకు సర్వం సిద్ధం, డబుల్ డెక్కర్ కారిడార్‌తో ట్రాఫిక్ కష్టాలకు చెక్

విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు సిద్ధమవుతోంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టులో భూసేకరణ కీలక మైలురాయిగా నిలిచింది. ఇందుకు అవసరమైన సుమారు రూ. 600 కోట్ల నిధులను విడుదల చేయాలని జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ నిధులు అందిన వెంటనే భూ యజమానులకు పరిహారం చెల్లించి నిర్మాణ పనులను ప్రారంభించాలని అధికారులు యోచిస్తున్నారు. మొత్తం రూ. 11,498 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో భూసేకరణ ప్రక్రియ అత్యంత కీలకం. నిధులు […]

కాళేశ్వరం రిపేర్లపై రేవంత్ సర్కార్ యాక్షన్ ప్లాన్.. కల్నల్ మెహ్రా నేతృత్వంలో హైలెవల్ కమిటీ

కాళేశ్వరం రిపేర్లపై రేవంత్ సర్కార్ యాక్షన్ ప్లాన్.. కల్నల్ మెహ్రా నేతృత్వంలో హైలెవల్ కమిటీ

కాళేశ్వరం ప్రాజెక్టు మనుగడపై తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ.. అన్నారం.. సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ దిశగా అడుగులు వేగవంతం చేసింది. ఈ మూడు బ్యారేజీల మరమ్మతులు.. పునరుద్ధరణ పనులను సమన్వయం చేసేందుకు ఒక ప్రత్యేక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీకి కల్నల్ పరిచిత్ మెహ్రా నేతృత్వం వహించనున్నారు. దేశంలోని అత్యుత్తమ ఇంజినీర్లు, ప్రాజెక్టు నిపుణులు ఈ బృందంలో సభ్యులుగా ఉంటారు. క్షేత్రస్థాయిలో పనుల […]

నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. మహానది కోల్‌ఫీల్డ్స్‌లో 500 ఉద్యోగాలు, బంగారం లాంటి భవిష్యత్తు
రూ.2 లక్షల లంచం తీసుకుంటూ.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఎక్సైజ్ సీఐ, ఎలా దొరకాడంటే?

రూ.2 లక్షల లంచం తీసుకుంటూ.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఎక్సైజ్ సీఐ, ఎలా దొరకాడంటే?

కామారెడ్డి జిల్లాలో అవినీతి తిమింగలం ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయింది. బిచ్కుంద ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయంలో సీఐగా విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఒక కల్లు దుకాణం విషయంలో బాధితుడిని తీవ్రంగా వేధిస్తూ సత్యనారాయణ పెద్ద మొత్తంలో నగదు డిమాండ్ చేశారు. ఇబ్బందులు తాళలేక బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ఈ ఆపరేషన్ మొదలైంది. బాధితుడి నుంచి రెండు లక్షల రూపాయల లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడి […]

BREAKING: ఉప్పల్ మెట్రో స్టేషన్‌కు బాంబు బెదిరింపు..! ఉలిక్కిపడ్డ ప్రయాణికులు
పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌లో 668 ఉద్యోగాలు.. ఐటీఐ, డిగ్రీ పాసైతే చాలు, దరఖాస్తుకు చివరి తేది ఇదే
మైక్రో ఫైనాన్స్ కుంభకోణం.. రమావత్ మధు అరెస్ట్.. సింగర్ మంగ్లీకి ఊరట!
తెలంగాణకు గుడ్ న్యూస్.. ఎండల నుంచి ఉపశమనం, ఐదు రోజుల పాటు వర్షాలు
డీలిమిటేషన్‌తో నో వర్రీ.. దక్షిణాది రాష్ట్రాలకు పెరగనున్న ఎంపీల సంఖ్య ఇదే, అమిత్ షా కీలక వ్యాఖ్యలు

డీలిమిటేషన్‌తో నో వర్రీ.. దక్షిణాది రాష్ట్రాలకు పెరగనున్న ఎంపీల సంఖ్య ఇదే, అమిత్ షా కీలక వ్యాఖ్యలు

లోక్‌సభలో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వివరణ ఇచ్చారు. ఈ ప్రక్రియ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే ప్రచారంలో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. విపక్షాలు చేస్తున్న ఆరోపణలను కొట్టిపారేస్తూ ప్రతి రాష్ట్రంలో సీట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని వెల్లడించారు. జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు నష్టం జరుగుతుందన్న ఆందోళనలు అనవసరమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పెరగనున్న ఎంపీ స్థానాల సంఖ్య ఇదే..  దక్షిణాది […]

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం.. దశాబ్దాల సుదీర్ఘ పోరాట ఫలితం, ఎంపీ తేజస్వీపై మంత్రి జూపల్లి ఫైర్

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం.. దశాబ్దాల సుదీర్ఘ పోరాట ఫలితం, ఎంపీ తేజస్వీపై మంత్రి జూపల్లి ఫైర్

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చుతూ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే కాకుండా అమరవీరుల త్యాగాలను అవమానించడమేనని ఆయన మండిపడ్డారు. గురువారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసిన మంత్రి.. బీజేపీ నేతలకు తెలంగాణ ఉనికి అంటే మొదటి నుంచీ గిట్టడం లేదని విమర్శించారు. దశాబ్దాల సుదీర్ఘ పోరాటం, వందలాది […]

తేజిస్వి సూర్య నీకెంత ధైర్యం?.. అలా ఎలా మాట్లాడుతావ్, కల్వకుంట్ల కవిత ఫైర్

Big Stories

×