E-Paper
Advertisement

Anjibabu Chittimalla

Chief Sub Editor anjibabuchittimalla@gmail.com

గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. 2009లో ‘ఆంధ్రజ్యోతి‘ జర్నలిజం స్టూడెంట్ గా కెరీర్ మొదలు పెట్టారు. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ‘ABN ఆంధ్రజ్యోతి‘లో ట్రైనీ జర్నలిస్టుగా పని చేశారు. ఆ తర్వాత ‘టీ-న్యూస్‌‘లో 2010 నుంచి 2020 వరకు దశాబ్దం పాటు రిపోర్టర్ గా, సీనియర్ సబ్ ఎడిటర్ గా పని చేశారు. అనంతరం ‘వెలుగు‘ దినపత్రికలో స్టేట్ బ్యూరో జర్నలిస్టుగా చేశారు. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశారు. ప్రస్తుతం ‘బిగ్ టీవీ లైవ్’లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. ట్రావెల్, ఆటో, వైరల్, లైఫ్ స్టైల్, సైన్స్ అండ్ టెక్, క్రైమ్ వార్తలు రాస్తున్నారు.

Viral Video: వైద్య అధికారి చిలక్కొట్టుడు.. మహిళా బంధువుల చితక్కొట్టుడు.. నెట్టింట వీడియో వైరల్!
CP Sajjanar: ఏఐకి ‘మాటల’ మాయ.. కంపెనీల డేటాకు ‘ప్రాంప్ట్’ గండం!
Indian Railway: నేవీ ఆఫీసర్ భార్యను రైల్లో నుంచి తోసి చంపిన టీసీ, ఇదీ అసలు కథ!
Chicken – Dinosaur: మీకు తెలుసా? కోడి కూడా డైనోసారే.. ఇవిగో దాని ఫ్యామిలీ డిటైల్స్!
Magical Place Ulta Pani: అక్కడ నీళ్లు పైకి ప్రవహిస్తాయి.. చూస్తే మెంటలెక్కడం పక్కా!
Most Visited States: 2024-25లో ఎక్కువ మంది సందర్శించిన రాష్ట్రాలు ఇవే, ఫస్ట్ ర్యాంక్  దేనికి దక్కిందంటే?
Gold Train: 300 టన్నుల బంగారంతో సొరంగంలోకి వెళ్లి మాయమైన రైలు, 80 ఏళ్లుగా వెతుకుతూనే ఉన్నారు!
Transparent Car: ట్రాన్సపరెంట్ జీప్ చూశారా భయ్యా.. ఇంజిన్‌తో సహా అన్నీ బయటకే కనిపిస్తాయ్!
Tatkal OTP: అమల్లోకి కొత్త రూల్, తత్కాల్ బుకింగ్ కు ఇక ఓటీపీ చెప్పాల్సిందే!
IRCTC Rail Connect  Down: IRCTC సైట్ డౌన్, నాలుగు రోజులుగా నిలిచిపోయిన టికెట్ బుకింగ్!
Trains Cancelled: గరీబ్ రథ్‌ తోపాటు ఈ రైళ్లు రద్దు.. ఇప్పుడే చెక్ చేసుకోండి!
Cyclone Ditwah Effect: దిత్వా తుఫాన్ ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, విమానాలు ఆలస్యం!
Vaikunta Dwara Darshan: వైకుంఠ ద్వార దర్శనానికి పోటెత్తిన రిజిస్ట్రేషన్లు.. వామ్మో తొలి రోజే అన్ని లక్షలా!
Hyderabad Metro: మెట్రో ప్రయాణీకులకు గుడ్‌ న్యూస్, ఇక లగేజీ అక్కడే పెట్టేసుకోవచ్చు!
Indian Railways: ఇకపై నాన్ ఏసీ ప్రయాణీకులకూ బెడ్ రోల్స్.. ఎప్పటి నుంచి అంటే?

Indian Railways: ఇకపై నాన్ ఏసీ ప్రయాణీకులకూ బెడ్ రోల్స్.. ఎప్పటి నుంచి అంటే?

ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగానే నాన్ ఏసీ స్లీపర్ కోచ్‌లలో ప్రయాణించే ప్యాసింజర్లకు  బెడ్‌ షీట్లు, దిండ్లు అందించనున్నట్లు తెలిపింది. వీటిని ఉపయోగించే ప్రయాణీకులకు కొంత ఛార్జ్ చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఏసీ ప్రయాణీకులకు మాత్రమే బెడ్ రోల్స్ అందిస్తున్నారు. ఇప్పుడు రైల్వే తీసుకున్న తాజాగా నిర్ణయంతో పెద్ద సంఖ్యలో నాన్ ఏసీ ప్రయాణికులకు ప్రయోజనం కలగనుంది. ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలంలో స్లీపర్ ప్రయాణీకులు ఈ […]

Big Stories

Advertisement
×